Latest Post

స్త్రీశక్తికి మహిళల జై!

రికార్డు స్థాయిలో ప్రయాణాలుసోమవారాలు,సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీఇప్పటికి రూ.350 కోట్ల రాయితీ వినియోగం- అమరావతి రాష్ట్రంలో మహిళలు స్త్రీశక్తి పథకాన్ని ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు. ఐదు రకాల బస్సుల్లో...

Read moreDetails

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు

వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం: సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా...

Read moreDetails

 రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు....

Read moreDetails

అపరాలతో అపరాజిత

సృజనాత్మకతకు భక్తిని జోడించి వివిధ రకాల పప్పులు, మసాలా దినుసులతో ఇలా అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. దసరా వేడుకల సందర్భంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి...

Read moreDetails

బాలయోగి చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి...

Read moreDetails
Page 1503 of 1533 1 1,502 1,503 1,504 1,533

Stay Connected

Recommended

Most Popular