Latest Post

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

06-10-2025 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శన కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండగా ఉన్నాయి. శిలా తోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక...

Read moreDetails

గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలర్పణ చేశారు

విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి...

Read moreDetails

తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో క్షిపణుల ఉత్పత్తి

దొనకొండలో బీడీఎల్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ఏప్రిల్‌లో మొదలు 2028 సెప్టెంబరులో ఉత్పత్తి ఆరంభం 1,600 మందికి...

Read moreDetails

VJA–HYD హైవేపై రెండో రోజూ వరుసగా ట్రాఫిక్ స్తంభన తీవ్రంగా కనిపించింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల...

Read moreDetails
Page 2026 of 2061 1 2,025 2,026 2,027 2,061

Stay Connected

Recommended

Most Popular