Latest Post

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బాకీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. డబ్బు ఇవ్వడం లేదని అడిగిన వ్యక్తిపై దాడి జరగగా, ఆ ఘటనతో...

Read moreDetails

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘నేతన్నల సేవలో’ పథకం కింద మిగిలిపోయిన అర్హులందరికీ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే...

Read moreDetails

సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

కెనడాలో చోటుచేసుకున్న ఓ ఘటన విమాన ప్రయాణాల్లో చిన్నారుల భద్రత, సీటు బెల్ట్‌ నిబంధనల ప్రాధాన్యాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. ఓ చిన్నారి సీటులో సురక్షితంగా కూర్చోకుండా,...

Read moreDetails

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) పాలసీని విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా...

Read moreDetails

EPFO పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింకులతో జాగ్రత్త.. సైబర్‌ మోసాలపై అలర్ట్‌

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ఓ సేవలను వినియోగిస్తున్న చందాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ EPFO సూచించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు, లింకులను...

Read moreDetails
Page 285 of 2095 1 284 285 286 2,095

Stay Connected

Recommended

Most Popular