Latest Post

శ్రీశైలం జలాశయంలో వరద స్థాయి పెరిగడంతో 5 గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం సతతంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరద కారణంగా మరో గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం...

Read moreDetails

నేడు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం

విజయనగరం: ఉత్తరాంధ్రల ఇలవేల్పు కార్యక్రమంలో భాగంగా, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది. 5 లక్షలకు పైగా భక్తులు ఈ...

Read moreDetails

ఎంపిక అయ్యానని చెప్పారు, కానీ జాబితాలో పేరు లేదు.

అమరావతి: ‘‘మేము 1:1 నిష్పత్తిలో డీఎస్సీ పోస్టుల కోసం ఎంపికయ్యామని చెప్పారని, అభినందనలు కూడా అందుకున్నాము. కానీ, సెలక్షన్‌ లిస్టులో మా పేర్లు లేవు’’ అని పలువురు...

Read moreDetails

తెలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో ఐటీ సోదాలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని మొత్తం 25 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.300 కోట్ల దాల్‌ ట్రేడ్‌...

Read moreDetails

 నల్గొండలో ఇంటర్‌ విద్యార్థిని దారుణహత్య

నల్గొండలో భయంకర ఘటన జరిగింది. ఒక యువకుడు ఇంటర్‌ విద్యార్థినిని హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read moreDetails
Page 1021 of 1064 1 1,020 1,021 1,022 1,064

Stay Connected

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist