రాశి ఫలాలు – మీనం
June 17, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 17, 2026
కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలలోని తన పర్యటనను విజయవంతంగా ముగించారు. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలలో ...
నంద్యాల: కర్నూలు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలలోని ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం ...
కర్నూలు: సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి అనుగుణంగా కర్నూలు జిల్లాలోని వివిధ స్కూళ్లలో నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులను రాష్ట్ర ...
శ్రీశైలం: కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో రాజదర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించే ...
కర్నూలు, అక్టోబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో శ్రీశైల మల్లన్నా క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ...
హైదరాబాద్, అక్టోబర్ 16: తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోపై నగరంలో ఫిర్యాదు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కమ్మరి శ్రీనివాస్ మరియు బి. రవీందర్ ...
యశస్వి జైస్వాల్.. ఐపీఎల్లో అద్భుతంగా పరిచయమైన పేరు. కేవలం 18 ఏళ్ల వయసులోనే లీగ్లో అరంగేట్రం చేసి, ఆరంభం నుంచే అదరగొడుతూ, కొద్ది కాలంలో స్టార్ బ్యాటర్గా ...
కర్నూలు: సుగాలి ప్రీతి తల్లి, ఆమె కుటుంబం ప్రధానిగా కలిసేందుకు అనుమతి పొందడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, స్థానిక పోలీసులు సభ వద్దకు రాకుండా సుగాలి ప్రీతి తల్లిని అడ్డుకుంటున్నారు. ...
కర్నూలు: కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కర్నూలులో భారీ బహిరంగ సభకు హాజరుకావడానికి సిద్దమయ్యారు. “సూపర్ ...
సిద్దిపేట, న్యూస్టుడే: ముగ్గురు పిల్లలు ఉన్న గొడుగు పోచయ్య (67) మృతదేహానికి అంత్యక్రియలు చేసుకునే స్థలం లేకపోవడంతో, చివరికి రైతు వేదికలోనే మృతదేహాన్ని ఉంచి అంత్యక్రియలు బుధవారం ...
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో నిందితుడు, వైకాపా అధ్యక్షుడు YS జగన్ తన ఐరోపా పర్యటనకు అనుమతి పొందే సందర్భంలో సొంత ఫోన్ నంబర్ సీబీఐకి ఇవ్వలేదని వెలుగులోకి ...
హైదరాబాద్, అక్టోబర్ 16: దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. నగరంలోని 43 ...
హైదరాబాద్, ఫిల్మ్నగర్: రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్లోని సురేఖ నివాసానికి మాజీ ...
హైదరాబాద్: దీపావళి, చాట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తీరుస్తూ, దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లు ఈనెల అక్టోబర్ 17, ...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ ...
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి అంటే పటాకులు, క్రాకర్లు మొదట గుర్తుకు వస్తాయి. పిల్లలు కొత్త బట్టలు ధరించి, క్రాకర్లు ...
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపనున్నారని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని వెల్లడించిన ...
కర్నూలులో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సభకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. సభకు రావలసిన కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ఆయా ప్రాంతాల ...
తిరుపతి సత్యవేడు మండలం వానెల్లూరు పరిధిలోని అటవీశాఖ భూముల్లో పెద్ద స్థాయిలో అక్రమ కేటాయింపు బయటపడ్డ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 300 ఎకరాల భూములకు ...
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం శ్రీశైలం బయల్దేరారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ...
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ...
గురువారం ప్రత్యేక గ్రహం : గురు గ్రహం (Jupiter)గురు గ్రహం అనేది : జ్ఞానం, ధర్మం, బుద్ధి, ఆధ్యాత్మికత, గురుత్వం, శ్రేయస్సు మరియు సంపదల గ్రహం.గురు అనేది ...
మొదటి భాగం 5/25 'ఆనాటి నుంచి నేను సదా అవిచ్చిన్న ఎరుకలో వున్నాను.దేని కోసమూ ఎటువంటి ప్రయత్నమూ చేయనవసరం లేదనీ,తీవ్రసాధన - తాత్వికచింతన అనవసరమనీ తెలుసుకున్నాను.” ఆ అనుభవం, ...
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ రేపు జరపనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...
న్యూ ఢిల్లీ: మద్యం అక్రమ రవాణా కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జేబీ పార్ధివాల, జస్టిస్ విశ్వనాథన్ ...
అమరావతి: మాజీ రాష్ట్రపతి, భారత దేశానికి మార్గదర్శకుడైన డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ...
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తక్షకుడు’ ను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా వినోద్ ...
శ్రీశైలానికి ప్రధాన తూర్పు ద్వారం వద్ద శివుడి పాదముద్రలు స్థల_పురాణం శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానము- త్రిపురాంతకం లక్షా నలభై ...
🌺గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనందమూర్తి. ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. ...
తిథి: బహుళపక్షం నవమి (14 అక్టోబర్ 11:09 AM – 15 అక్టోబర్ 10:34 AM)నక్షత్రం: పుష్యమి (14 అక్టోబర్ 11:54 AM – 15 అక్టోబర్ ...
కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్’. డైరెక్టర్ పా. రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ...
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్లో హల్చల్ సృష్టిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ పాన్ఇండియా చిత్రం 11 ...
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ గాయని, నటిగా గుర్తింపు పొందిన రావు బాల సరస్వతి దేవి 97 ఏళ్ల వయసులో ఈ రోజు కన్నుమూశారు. 1928 ఆగస్టు ...
ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో దివ్వెల మాధురి ప్రవర్తన మరోసారి చర్చనీయాంశం అయింది. భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ, హౌస్లో దువ్వాడ శ్రీనివాసుతో ఫ్లర్ట్ చేయడం, ...
Theatrical Releases: మిత్రమండలి (Mithra Mandali) – కామెడీ ఎంటర్టైనర్, ప్రియదర్శి, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, నిహారిక ఎన్.ఎం. ప్రధాన పాత్రలు. 16 అక్టోబరు విడుదల. ...
గండిమైసమ్మ, దుండిగల్లో ఒక యువకుడు సిద్దూ తహసీల్దార్ కార్యాలయం ముందు కిరోసిన్ వేసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతను భూమి పాసుపుస్తకం కరువుతో రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం ...
హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ప్రధాన రహదారులలో గుంతలు, నరసింగి, గండిపేట్గేట్, ఆర్థిక జిల్లా, మైహోం అవతార్ వంటి ప్రాంతాల్లో వరదల కారణంగా గంభీర రోడ్డు నష్టం ...
వరంగల్కు చెందిన యువకుడు ఆర్థిక సమస్యలు, బెట్టింగ్ అలవాట్ల కారణంగా ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసి ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ఈ ఏడాది ...
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 7:20కి దిల్లీ నుంచి బయల్దేరి, ఉదయం 9:50కి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుతారు. అక్కడి నుంచి 10:55కి శ్రీశైలం చేరి, ...
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చేవెళ్లకు చెందిన ముదునురోళ్ల శ్రీకాంత్ (33), కిమ్స్ ఆసుపత్రిలో క్యాథ్ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయುತ್ತಿದ್ದాడు. దసరా తర్వాత సొంతూరి వెళ్ళిన శ్రీకాంత్, అక్టోబర్ ...
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లో ఆక్రమణలు తొలగించబడ్డాయి. 4 పార్కులు, 19,878 గజాలు భూమిని ఆక్రమణదారుల నుంచి ...
క్వాంటమ్ కంప్యూటింగ్ ఐటీ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ మిళితంగా పనిచేస్తుంది. సాధారణ బిట్కి భిన్నంగా, క్యూబిట్ ఒకే సమయంలో ...
వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టే ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు మరియు వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ...
ఎల్ఎల్ఎమ్ఓపీస్ ఇంజినీర్ సంస్థ: హూమన్ డిజిటల్ LLP నైపుణ్యాలు: క్లౌడ్ కంప్యూటింగ్, డెవోప్స్, పైతాన్, డాకర్, ఎల్ఎల్ఎంఓపీస్, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ స్టైపెండ్: ₹15,000–20,000 గడువు: అక్టోబరు ...
పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి దారి చూపే ప్రణాళికలు పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పంచాయతీరాజ్, ...
లార్డ్ వేవెల్ ప్రతిపాదనలు అనేవి 1945లో భారతదేశ రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి వైస్రాయ్ లార్డ్ వేవెల్ ప్రతిపాదించిన ప్రణాళికలు. ఈ ప్రతిపాదనలలో ముఖ్యమైనవి: గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పునర్నిర్మాణం, ...
మనుషుల ఆలోచనలు బుద్ధి అని అంటారు. బుద్ధికి స్థిరత్వం, ప్రశాంతత లేనప్పుడు ఆలోచనలు అన్ని దిశలలో పరుగులు పెడతాయి, కాంతి కన్నా వేగంగా విహరిస్తాయి. బుద్ధి స్థిరంగా ...
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (అభయ్) బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను అధికారులకు ...
మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయాల్లో నాడి గణపతి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలంలో, ఆ సమయంలో ...
శుభకార్యాల్లో పెద్దవారి ఆశీర్వాదాన్ని పొందడానికి చిన్నవారు వారి పాదాలను తాకుతారు. ఇది కేవలం శుభకార్యాలకు పరిమితం కాకుండా, పెద్దవారు దగ్గరగా లేని సందర్భాల్లో కూడా చేస్తారు. పెద్దవారి ...
© 2025 ShivaSakthi.Net