తిరుమల: శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహించిన చక్రస్నాన మహోత్సవం
తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్త పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టు ప్రాతఃకార్యాలు ముగిసిన తర్వాత, గర్భాలయం నుంచి...
Read moreDetails









