Latest Post

ఇసుక అక్రమ రవాణా కోసం చెక్‌డ్యామ్‌ను కూల్చిన దుండగులు

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై ఉన్న చెక్‌ డ్యామ్‌ను దుండగులు కూల్చివేశారు. దీంతో నీరు దిగువకు వెళ్తోంది. శుక్రవారం...

Read moreDetails

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం

అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం...

Read moreDetails

“రైతులు నమ్మకంతో ఇచ్చిన భూములకు ఎలాంటి అన్యాయం జరగదు”: మంత్రి నారాయణ

అమరావతి: రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. రాజధానిలోని సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి...

Read moreDetails

కాప్‌ సదస్సులో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

బెలెమ్‌: బ్రెజిల్‌లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ - 30 (కాప్‌) సదస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు....

Read moreDetails

అవార్డు తీసుకుంటే నేరమంటూ నోబెల్‌ గ్రహీతపై వివాదం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో ను వరించిన...

Read moreDetails
Page 502 of 818 1 501 502 503 818

Stay Connected

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist