బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించగా, మహాగఠ్బంధన్ పరాజయం పాలవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.
ఈ ఫలితాలు ఇండియా కూటమితో సహా అందరికీ పాఠమంటూ విజేత నీతీశ్కుమార్కు అభినందనలు, పోరాడిన తేజస్వీ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన...
Read moreDetails











