Latest Post

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన...

Read moreDetails

రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగం, నాణ్యతపై దృష్టి సారించాలని ఆదేశం

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని...

Read moreDetails

అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరులో అధికారుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారని ఆమె విమర్శించారు. అధికారులు “విభజించి పాలించు”...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన...

Read moreDetails
Page 889 of 1064 1 888 889 890 1,064

Stay Connected

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist