Latest Post

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై వైఎస్ ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జ్‌లు,...

Read moreDetails

నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు – అధికారుల చాకచక్య చర్యలకు ప్రజల ప్రశంసలు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద తుపాను ప్రభావంతో ఉధృతంగా వచ్చిన వరద నీటిలో భారీ బోటు కొట్టుకువచ్చి బ్యారేజీకి తగిలే ప్రమాదం ఏర్పడింది. అయితే అధికారులు...

Read moreDetails

అమరావతి: నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష – ఉద్యోగ అవకాశాల పెంపుపై దృష్టి

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు...

Read moreDetails

మన్యం జిల్లాలో తుపాను ప్రభావంపై మంత్రి సంధ్యారాణి సమీక్ష

మన్యం జిల్లా పాచిపెంటలో మంత్రి సంధ్యారాణి తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితులను ఆరా తీశారు. గ్రామ...

Read moreDetails

నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటాం – మంత్రి గొట్టిపాటి రవికుమార్

పర్చూరు: మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి...

Read moreDetails
Page 899 of 1064 1 898 899 900 1,064

Stay Connected

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist