Tag: BreakingIndia

పీఎన్‌జీ ఉన్నచోట ఎల్‌పీజీ నిలిపివేతకు కేంద్రం నిర్ణయం

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు మరియు గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ...

Read moreDetails

స్కూల్ స్టేజ్‌పై టవల్ డ్యాన్స్…ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన విద్యాసంస్థల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలపై పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పాఠశాలలు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే వేదికలుగా ఉంటాయి. అయితే, ఆ ...

Read moreDetails

భారతీయుల సురక్షిత తరలింపుపై కేంద్రం ఫోకస్-ప్రధాని నరేంద్ర మోదీ

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News