Tag: BreakingNews

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...

Read moreDetails

ఇరాన్ నావికులను తిరిగి పంపొద్దు… అమెరికా సూచన

ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇరాన్ నావికులను ...

Read moreDetails

జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ప్రగతి’ మరియు ‘వికాస్’ పేరుతో ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ ...

Read moreDetails

సోషల్ మీడియా ప్రేమ… అర్ధరాత్రి కావలిలో చిక్కుకున్న ఇంటర్ విద్యార్థిని

సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాలు కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో ...

Read moreDetails

హోంమంత్రి అనితకు అస్వస్థత.. సచివాలయంలో వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వల్ప అస్వస్థత కలిగింది. సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా రక్తపోటు (బీపీ) పెరగడంతో అసౌకర్యంగా అనిపించింది. ...

Read moreDetails
Page 16 of 58 1 15 16 17 58

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist