రాశి ఫలాలు – మీనం
June 9, 2026
పంచాంగం: 09 జూన్ 2026 (మంగళవారం)
June 9, 2026
రాశి ఫలాలు – మేషం
June 9, 2026
ప్రతిరోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు చెబుతుండటం తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ విషయంపై కొత్త కోణాన్ని వెల్లడించారు. కేవలం ఐదు ...
Read moreDetailsకుటుంబ నియంత్రణ కోసం ఆధునిక కాలంలో మహిళలు వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు, కాపర్-టి, హార్మోనల్ ఇంప్లాంట్స్తో పాటు ఇటీవల కాలంలో కాంట్రాసెప్టివ్ ...
Read moreDetailsభారత్, శ్రీలంక ఉమ్మడి ఆతిథ్యంలో జరిగిన టీ20 వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన నిర్ణయం అప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. భద్రతా ...
Read moreDetailsదంబుల్లా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డేలో భారత్ ఎ జట్టు ఆరంభంలోనే కుదేలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శ్రీలంక ఎ బౌలర్లు ...
Read moreDetailsముంబయి టీ20 లీగ్లో అంధేరీ, బాంద్రా బ్లాస్టర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ఏఆర్సీఎస్ అంధేరీ ...
Read moreDetailsఈ సీజన్లో తొలి టైటిల్ కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు మరోసారి బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు జరిగిన టోర్నీల్లో సింధు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ...
Read moreDetailsబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ ఎన్నికయ్యారు. 75 మంది కౌన్సిలర్లు పాల్గొన్న ఓటింగ్లో ఆయనకు 73 ఓట్లు లభించగా, ...
Read moreDetailsపెద్ది’లో రామ్ చరణ్ నటనపై అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ ఇటీవల విడుదలై ...
Read moreDetailsకథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘డ్రాగన్’పై ఆసక్తికర అప్డేట్ వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ...
Read moreDetailsకోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్డాగ్’ (SlumDog) టీజర్ లాంచ్ ఈవెంట్ ...
Read moreDetailsనిజాయతీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందే అని హీరో రామ్చరణ్ (Ram Charan) పేర్కొన్నారు. ‘పెద్ది’ సినిమా విజయం ద్వారా ఈ ...
Read moreDetailsజోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 600 కుటుంబాలు, 2300 మందికి పైగా ...
Read moreDetailsహీరోల బాడీ లాంగ్వేజ్, స్టార్డమ్కు తగ్గట్టుగా మ్యూజిక్ అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగీత దర్శకుడు తమన్ (Thaman) తన కెరీర్, పేరుపై ఉన్న అభిప్రాయాలు, భవిష్యత్ ...
Read moreDetailsవిశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో ...
Read moreDetailsటెక్ దిగ్గజం యాపిల్ ఏఐ రంగంలోకి మరింత బలంగా అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సిరి ఏఐ (Siri AI)ని ఆవిష్కరించింది. యాపిల్ ...
Read moreDetailsవిశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ...
Read moreDetailsపశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో, ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్+ మార్కెట్లకు ఉపశమనం కలిగించే నిర్ణయం ...
Read moreDetailsభారత్ను క్రిటికల్ మినరల్స్ రంగంలో ప్రపంచ శక్తిగా (‘మినరల్ పవర్’) అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ...
Read moreDetailsఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ చేపడుతున్న సైనిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భారత్ పాక్ ...
Read moreDetailsదేశవ్యాప్తంగా పెరుగుతున్న అనధికారిక, అక్రమ నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. ...
Read moreDetailsభారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదవుతోంది. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డును ...
Read moreDetailsగ్రేట్ నికోబార్ దీవిలో రూ.13,000 కోట్లతో పౌర–సైనిక సమ్మిళిత ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఐఎన్ఎస్ బాజ్ నావికాదళ ఎయిర్స్టేషన్ ...
Read moreDetailsజర్మనీకి చెందిన విలాస కార్ల సంస్థ బీఎండబ్ల్యూ తమ భారత్ మార్కెట్లోని అన్ని కార్లు, అలాగే మినీ బ్రాండ్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 1 ...
Read moreDetailsఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతం భారీ భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైంది. మిందనౌలో సోమవారం ఉదయం 7:37 గంటలకు రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి ...
Read moreDetailsఅణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న అదానీ గ్రూప్, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎల్ అండ్ టీతో భాగస్వామ్యం కోసం చర్చలు ...
Read moreDetailsహెర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ (US Apache) కుప్పకూలిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమవగా, ఇద్దరు ...
Read moreDetailsఎన్ఎల్సీ ఇండియా (మునుపటి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్)లో 3 శాతం వరకు వాటాను ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ విక్రయం ...
Read moreDetailsలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తమ కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో ఎటువంటి పాత్ర లేదని రాజేశ్ ఎక్స్పోర్ట్స్ ఛైర్మన్ రాజేశ్ మెహతా స్పష్టం చేశారు. నియంత్రణ ...
Read moreDetailsవిశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ...
Read moreDetailsపల్నాడు జిల్లా మాచర్లలో రామాటాకీస్ సినిమా థియేటర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రదర్శించిన రెండో షో పూర్తైన తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ...
Read moreDetailsకృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని మంతెన–తెన్నేరు గ్రామాల మధ్య సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. గన్నవరం డిపోకు చెందిన విజయవాడ–తెన్నేరు రూట్లో ...
Read moreDetailsఅన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల పసికందు గోళీకాయ మింగి గొంతులో ఇరుక్కోవడంతో మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు మండలంలోని ...
Read moreDetailsఉగ్ర లింకుల కేసులో అరెస్టై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న నిందితులను విశాఖపట్నం నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు సోమవారం విచారించారు. కోర్టు ...
Read moreDetailsదేశంలో ఇంధన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ...
Read moreDetailsకాశీ యాత్ర బస్సు ప్రమాదం – నెల్లూరు జిల్లాలో విషాదం నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీకి వెళ్తున్న యాత్రికుల బస్సు బిహార్లోని ఔరంగాబాద్ సమీపంలో ఆదివారం ...
Read moreDetailsపశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ తర్వాత మళ్లీ ఇరు దేశాలు ...
Read moreDetailsఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ...
Read moreDetailsఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యవహారశైలితో వార్తల్లో నిలిచారు. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, చివరకు మైక్రోఫోన్ను తీసి ...
Read moreDetailsపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేస్తూ ...
Read moreDetailsఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అక్రమ కార్యకలాపాలపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నగరంలోని హెచ్ ఫాస్ట్ పోలీసుల బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో చికెన్ ...
Read moreDetailsతెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించే శుభవార్త అందింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి అధికారికంగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత కార్యకలాపాలు ...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ...
Read moreDetailsఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్లో ...
Read moreDetailsIn today's digital age, friendship can begin with something as simple as a follow, a like, a comment, or a ...
Read moreDetailsరాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరఫున లింగమనేని రమేష్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు తెలుగుదేశం ...
Read moreDetailsఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ ...
Read moreDetailsపశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. శనివారం ఆయన పీఎం ఆర్థిక సలహా మండలి ...
Read moreDetailsప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ ప్లేయర్గా 20 ఏళ్ల గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర ...
Read moreDetailsఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో ...
Read moreDetailsమహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో వారి భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. విమెన్ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net