Tag: Government

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ...

Read moreDetails

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ...

Read moreDetails

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను ...

Read moreDetails

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు ...

Read moreDetails

జీజీహెచ్‌లో ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్.

ఈ నెల 30న జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ ...

Read moreDetails

ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. 35 కీలక నిర్ణయాలకు ఆమోదం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 35 అజెండా ...

Read moreDetails

భారత్–ఈయూ FTA ఒప్పందం పూర్తైంది.. రూ.6.9 లక్షల కోట్ల లాభం, 90% ఉత్పత్తులకు సుంకం లేదు.

ఎఫ్‌టీఏ అంటే ఏమిటి? భారత్‌–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన ...

Read moreDetails
Page 47 of 50 1 46 47 48 50

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist