Tag: IndiaBusiness

2026లో ఇప్పటివరకు 23 ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల సమీకరణ; మార్కెట్‌లో ఒడుదొడుకుల ప్రభావం

2026లో ఇప్పటివరకు ప్రాథమిక మార్కెట్‌లో 23 సంస్థలు ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల నిధులు సమీకరించాయి. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితి మరియు ఒడుదొడుకుల కారణంగా ఈ ...

Read moreDetails

అదానీ గ్రూప్–ఎంబ్రాయర్ భాగస్వామ్యంలో గుజరాత్ ధోలెరాలో విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు ప్రతిపాదన

విమాన తయారీ రంగంలో భారత్‌లో భారీ పెట్టుబడి దిశగా అడుగు పడుతోంది. అదానీ గ్రూప్ మరియు బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ కలిసి ...

Read moreDetails

అమిత్ నందా బిగ్‌బాస్కెట్ కొత్త సీఈఓగా నియామకం;

టాటా గ్రూప్‌కు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త సీఈఓగా అమిత్ నందాను నియమించింది. ప్రస్తుత సీఈఓ హరి ...

Read moreDetails

డిక్సన్ టెక్నాలజీస్–వివో సంయుక్త సంస్థకు ప్రభుత్వ అనుమతి త్వరలో మని సమాచారం

దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. డిక్సన్ టెక్నాలజీస్ మరియు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంయుక్త ...

Read moreDetails

హిందుస్థాన్‌ జింక్–సల్ఫోజైమ్‌ అగ్రో ఒప్పందం:

వేదాంతా గ్రూప్‌ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ స్థిరమైన లోహాల పునరుద్ధరణ (Sustainable Metal Recovery) ప్రక్రియను వేగవంతం చేయడానికి సల్ఫోజైమ్‌ అగ్రో ఇండియాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ...

Read moreDetails

విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు రూ.49.64 కోట్ల పారితోషికం

విప్రో ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పల్లియా గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మొత్తం రూ.49.64 కోట్ల (సుమారు 5.29 మిలియన్‌ డాలర్లు) ...

Read moreDetails

చిన్న మదుపర్లకు శుభవార్త.. ‘సిల్వర్ 100’ ఫ్యూచర్స్ ప్రారంభించిన MCX

వెండి మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే చిన్న మదుపర్లు, రిటైల్ ట్రేడర్లు మరియు చిన్న ఆభరణాల వ్యాపారులకు MCX గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 1, 2026 నుంచి ...

Read moreDetails

ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో భారీ వృద్ధి.. త్రైమాసిక నికర లాభం రూ.1,185 కోట్లు

దేశంలోని ప్రముఖ పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ మార్చి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో సంస్థ ఏకీకృత నికర లాభం ...

Read moreDetails

తాజ్‌ జీవీకే ఆదాయం రూ.161 కోట్లు

ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థ తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మార్చి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ రూ.161.30 కోట్ల ...

Read moreDetails

నష్టాల్లో ఉన్న కంపెనీలపై టాటా సన్స్ సమీక్ష

Tata Sons బోర్డు మంగళవారం కీలక సమావేశం కానుంది. టాటా గ్రూప్‌లో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే ...

Read moreDetails

మార్కెట్ క్యాప్‌లో రెండో స్థానానికి ఎయిర్‌టెల్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటిన టెలికాం దిగ్గజం

టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి ...

Read moreDetails

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ...

Read moreDetails

యూరప్ సముద్రగర్భ మార్కెట్లోకి అదానీ పోర్ట్స్ భారీ ఎంట్రీ

యూరోప్‌లో ప్రత్యేకమైన సముద్రగర్భ, తీరప్రాంత సేవల విభాగంలోకి ప్రవేశించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ ...

Read moreDetails

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కలసి మార్కెట్‌ను ...

Read moreDetails

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

దేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 2025 సెప్టెంబర్ నాటికి భారీగా పెరిగాయి. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రకారం, ఈ పెట్టుబడులు 67% పెరిగి రూ.7.7 ...

Read moreDetails

టైటన్ కంపెనీ లాభం రూ.1,179 కోట్లు నమోదు చేసింది.

ఆభరణాలు, వాచీల తయారీ సంస్థ టైటన్ మార్చి త్రైమాసికంలో రూ.1,179 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ...

Read moreDetails

ఖర్చుల నియంత్రణలో భాగంగా ఎయిరిండియా కీలక నిర్ణయం

సంస్థలో వ్యయ నియంత్రణ చర్యలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగులకు తాత్కాలికంగా వేతనం లేని సెలవులు ఇవ్వడం, బోనస్‌ల చెల్లింపును వాయిదా వేయడం వంటి అంశాలు ...

Read moreDetails

డీమార్ట్‌కు లాభాల జోరు.. రూ.656 కోట్ల నికర లాభం

డీమార్ట్ పేరిట రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో ...

Read moreDetails

హైదరాబాద్‌లోకి ఇవానా జువెల్స్ ప్రవేశం

జిందాల్ గ్రూప్‌కు చెందిన ఆభరణాల సంస్థ ఇవానా జువెల్స్ హైదరాబాద్‌లోకి విస్తరించింది. ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలతో రూపొందించిన విలాసవంత ఆభరణాలకు ప్రత్యేకత కలిగిన ఈ బ్రాండ్, దేశీయ ...

Read moreDetails

అమెరికా సంస్థ ‘ఆర్గానన్‌’ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా

భారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్‌కేర్‌ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను ...

Read moreDetails

టెక్ మహీంద్రా లాభం 16% పెరుగుదల

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 2025-26 ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.1,353.8 కోట్ల ఏకీకృత ...

Read moreDetails

నెస్లే ఇండియా లాభం రూ.1,110 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం నెస్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,110.9 కోట్లకు ...

Read moreDetails

సీబీఎం బిడ్డింగ్‌లో రిలయన్స్, ఎస్సార్ గ్రూప్ ఆధిక్యం

Reliance Industries Limited మరియు ఎస్సార్ గ్రూప్ కోల్ బెడ్ మీథేన్ (Coal Bed Methane) క్షేత్రాల బిడ్డింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ...

Read moreDetails

భారత్‌లో భారీ విస్తరణకు ర్యాడిసన్ హోటల్ గ్రూప్ ప్రణాళిక

ర్యాడిసన్ హోటల్ గ్రూప్అనేది బెల్జియం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు, రిసార్టులు, మరియు బిజినెస్ హోటళ్లను నిర్వహిస్తుంది. భారత్ సహా ...

Read moreDetails

ఐసీఐసీఐ రికార్డు స్థాయిలో రూ. 5,764 కోట్ల వార్షిక ఆదాయం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential Asset Management Company) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో సంస్థ రూ.763.4 ...

Read moreDetails

గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో కీలక మార్పులు.. పిరోజ్‌షా గోద్రేజ్‌కు గ్రూప్ బాధ్యతలు

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న ...

Read moreDetails

అదానీకి బిగ్ రిలీఫ్: ఎస్‌ఈసీ కేసుపై కీలక మలుపు!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కొంత ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ...

Read moreDetails

ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర: ఏడాదిలో 3 కోట్ల వాహనాల విక్రయం!

భారత ఆటోమొబైల్ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్లుచెదిరే రీతిలో దూసుకుపోయింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా వాహన విక్రయాలు 3 కోట్ల మైలురాయికి చేరువలో నిలిచి సరికొత్త ...

Read moreDetails

అరబిందో ఫార్మా భారీ బైబ్యాక్: రూ. 800 కోట్లతో షేర్ల కొనుగోలుకు బోర్డు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా, తన వ్యాపార విస్తరణ మరియు వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్థ తన ...

Read moreDetails

కొత్త బాస్ కోసం వేట మొదలు: గ్లోబల్ ఏవియేషన్ దిగ్గజాలపై టాటా గ్రూప్ కన్ను

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) తన ...

Read moreDetails

డేటా కేంద్రాల్లోకి భారీ పెట్టుబడులు.. రూ.5 లక్షల కోట్లు

దేశంలో డేటా కేంద్రాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఈ రంగంలోకి సుమారు 54 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లు) ...

Read moreDetails

పవర్‌గ్రిడ్‌ చైర్మన్‌గా వంశీ రామ మోహన్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంస్థలో ...

Read moreDetails

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నుంచి రూ.7,875 కోట్ల భారీ పెట్టుబడి

జేఎస్‌డబ్ల్యూ కళింగ స్టీల్‌లో జపాన్‌కు చెందిన జేఎఫ్‌ఈ స్టీల్ కార్పొరేషన్ 25 శాతం వాటాను కొనుగోలు చేయడం ఉక్కు రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. ఈ ...

Read moreDetails

మేక్ ఇన్ ఇండియా – ఇన్వెస్ట్ ఇన్ ఇండియా : విద్యుత్ రంగం లో ఆవిష్కరణలకు మోదీ స్వాగతం !!

భారత విద్యుత్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఈ సందేశాన్ని భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026లో కేంద్ర విద్యుత్ శాఖ ...

Read moreDetails

గ్యాస్‌ కొరత ప్రభావం.. ఐటీ కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌!

గ్యాస్‌ కొరత దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ కార్యాలయాల్లో కొత్త చర్యలు చేపడుతున్నాయి. క్యాంటీన్‌లలో వంట గ్యాస్‌ లభించకపోవడంతో ఆహార సరఫరా అంతరాయం ...

Read moreDetails

“ఐపీఓ విజయవంతమైతే ఇతర ఫార్మా కంపెనీలకూ దారిచూపు”

వ్యాక్సిన్ తయారీ రంగంలో ప్రముఖమైన భారత్ బయోటెక్ మొదటి పబ్లిక్ ఆఫర్ (IPO) అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంస్థ లక్ష్యం సుమారు 500 మిలియన్ డాలర్ల (~₹4500 ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News