Tag: Indian politics

సోనియా ఆశీస్సులతో పార్లమెంట్‌లోకి.. తెలంగాణ ప్రయోజనాలే నా లక్ష్యం: వేం నరేందర్‌రెడ్డి!

రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టం ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...

Read moreDetails

ఏపీలో 38 లోక్‌సభ సీట్లు..అమరావతికి ప్రత్యేక ఎంపీ! కొత్త మ్యాప్ చూశారా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం పెరుగుదల సూత్రం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. పద్ధతి: జనాభా నియంత్రణ పాటించిన ...

Read moreDetails

మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ...

Read moreDetails

ఏపీ రాజధాని వైభవాన్ని వివరించిన లోకేశ్..రాష్ట్రపతి భవన్‌లో అమరావతి సందడి!

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంపీల బృందం దిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ...

Read moreDetails

మోదీ సర్కార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్..’మహిళా బిల్లు’ వెనుక అసలు స్కెచ్ అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన ...

Read moreDetails

మహిళా కోటా కంటే సీట్ల పెంపే అసలు లక్ష్యమా? కాంగ్రెస్ లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలు

మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దిల్లీలో జరిగిన ఈ ...

Read moreDetails

డబ్బు వాపస్ ఇవ్వండి: కమల్ హాసన్ పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!

డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు కుదరకపోవడం మరియు సొంత గుర్తుపై పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఈ ...

Read moreDetails

రాజకీయ లబ్ధికోసం భయాలు రేపుతోంది కాంగ్రెస్‌: ప్రధాని మోదీ విమర్శలు!

పశ్చిమాసియా యుద్ధంతో ఏర్పడిన అంతర్జాతీయ సంక్షోభాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ ...

Read moreDetails

ఉత్తరాది సీట్ల పెంపు..దక్షిణాది అవసరం తగ్గుతుందా?

దేశంలో ఎంపీ సీట్లను 50 శాతం పెంచే ప్రణాళిక దక్షిణ భారత రాష్ట్రాలపై అన్యాయం కలిగించవచ్చని, ఈ పెంపుతో ఉత్తరాది నాలుగు రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ఆధిపత్యం ...

Read moreDetails

వివాహానికి రండి.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన భట్టి విక్రమార్క

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న ...

Read moreDetails

శరద్ పవార్ అస్వస్థత: దగ్గు, శ్వాస సమస్యలతో పుణెలో చికిత్స

పుణే | సోమవారం — ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అస్వస్థత తలెత్తింది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను పుణెలోని Ruby Hall Clinicలో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News