Tag: legal news

పెండింగ్‌ కేసులపై సుప్రీంకోర్టు ప్రత్యేక డ్రైవ్‌.. తొలిరోజే 400 పరిష్కారం

పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు చేపట్టిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ డ్రైవ్‌ మంచి ఫలితాలు సాధించింది. ‘సమాధాన్‌ సమరోహ్‌ 2026’ పేరుతో మూడు రోజుల ...

Read moreDetails

ఉండవల్లి ఎస్‌ఎల్‌పీని డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ...

Read moreDetails

ఉరికి 40 నిమిషాలు.. ఇంజెక్షన్‌తో 5 నిమిషాల్లో మరణం: సుప్రీంకోర్టులో పిటిషన్‌

మరణశిక్ష అమలు చేసే విధానంపై దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఉరిశిక్ష విధానానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్‌ వంటి తక్కువ ...

Read moreDetails

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానికి ఊరట.. కేసును శాశ్వతంగా మూసివేసిన సుప్రీంకోర్టు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును, గతంలో ...

Read moreDetails

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

పోటీ పరీక్షల్లో అక్రమాలు, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర లేని మైనర్లపై కఠిన చర్యలు ...

Read moreDetails

టెక్ దిగ్గజాలకు గుజరాత్ హైకోర్టు వార్నింగ్: డీప్‌ఫేక్ కట్టడికి మే 8 డెడ్‌లైన్!

కృత్రిమ మేధస్సు (AI) ప్రాణాంతక ఆయుధంగా మారుతోందని, ముఖ్యంగా మహిళల గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు డీప్‌ఫేక్స్ గొడ్డలిపెట్టుగా పరిణమించాయని వికాస్ నాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ ...

Read moreDetails

తీవ్ర వ్యథతో వైదొలగుతున్నా! రాష్ట్రపతికి లేఖ రాసిన హైకోర్టు జడ్జి..వెనుక పెద్ద కథే ఉంది!

గత ఏడాది మార్చి 14న జస్టిస్ వర్మ దిల్లీలోని తన అధికార నివాసంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ...

Read moreDetails

హైకోర్టులో ఆగిన తీర్పు – కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై తదుపరి విచారణ ఎప్పుడు?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. ...

Read moreDetails

శబరిమల కేసులో నేడే కీలక ఘట్టం..రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పబోతోంది?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై గతంలో వెలువడిన తీర్పును సమీక్షిస్తూ, సుప్రీంకోర్టు తాజాగా కీలక విచారణ చేపట్టింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News