Tag: News

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

బెంగళూరు (మల్లేశ్వరం):చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత ...

Read moreDetails

తుఫాన్‌ ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ అధికారులు – ప్రజలకు జాగ్రత్త సూచనలు

కోనసీమ జిల్లా :మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా కోనసీమ జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్‌ సమయంలో ప్రమాదాలు, సరఫరా అంతరాయాలు తలెత్తకుండా ...

Read moreDetails

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

అమరావతి:మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి సమీక్షించారు. ఆర్టీజీఎస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, మంత్రులు ...

Read moreDetails

వైసీపీ నేతల భూకబ్జాలపై కలెక్టర్ శ్రీధర్ కఠిన చర్యలు

కడప జిల్లా సీకే దిన్నె మండలంలో వైసీపీ నేతలు అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఘటన వెలుగుచూసింది. సుమారు రూ.20 కోట్ల విలువైన భూమిని అవకతవకల ...

Read moreDetails

కాకినాడలో తుఫాన్‌ పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం

కాకినాడ కలెక్టరేట్‌లో మంత్రి నారాయణ తుఫాన్‌ ప్రభావం మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుఫాన్‌ ప్రత్యేకాధికారి కృష్ణతేజ, కలెక్టర్ షన్మోహన్‌తో ...

Read moreDetails

‘మొంథా’ తుఫాన్‌పై సమీక్ష – అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులు, కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎస్పీలతో ...

Read moreDetails

దుర్గగుడిలో ప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ – నకిలీ మద్యం ఆరోపణలకు సమాధానంగా సవాల్ పునరుద్ఘాటన

విజయవాడ: నకిలీ మద్యం ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్‌ దేవీదేవతల సాక్షిగా ప్రమాణం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా హాజరైన ఆయన, తనపై ...

Read moreDetails

ఏపీ హైకోర్టులో నూతన న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ ప్రమాణ స్వీకారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కొత్త న్యాయమూర్తిగా జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఆయనకు ప్రమాణం ...

Read moreDetails

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం – స్పందించని రాష్ట్రాల సీఎస్‌లకు హాజరు ఆదేశం

న్యూ ఢిల్లీ: వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ...

Read moreDetails

నెల్లూరు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం – అధికారులు హైఅలర్ట్‌లో

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాత్రి సమయానికి భారీ ...

Read moreDetails
Page 250 of 253 1 249 250 251 253

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist