Tag: SchoolEducation

టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) సీఆర్టీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర ...

Read moreDetails

ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. లక్షలాది విద్యార్థులకు లాభం

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రి Ponnam Prabhakar ...

Read moreDetails

ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌ను వాయిదా వేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ...

Read moreDetails

2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు షురూ

Telangana State Board of Intermediate Education రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ ప్రవేశాలను నేటి నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

విద్యకు బడ్జెట్‌లో 15% నిధులు కేటాయిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

విద్యకే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy స్పష్టం చేశారు. రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులను విద్యాశాఖకు ...

Read moreDetails

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రవేశ ప్రక్రియ కొనసాగించాలి

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో ...

Read moreDetails

పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

తెలంగాణలో పాఠశాల విద్యలోకి ఇంటర్‌మీడియట్‌ విద్యను విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. స్కూల్‌, ఇంటర్‌ విద్యకు ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ...

Read moreDetails

నేటి నుంచి ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 ...

Read moreDetails

మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అవకతవకలు.. 81 మంది సస్పెండ్

మహారాష్ట్రలో బోర్డు పరీక్షల సందర్భంగా చీటింగ్‌కు సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు కాపీయింగ్‌ చేయడానికి చాట్‌జీపీటీ (ChatGPT) సహాయాన్ని ఉపయోగించగా, కొంతమంది ఎగ్జామినేషన్‌ సిబ్బంది కూడా ...

Read moreDetails

విద్యార్థులకు అల్పాహారం, పాలు… ఏఐ బోధనకు శ్రీకారం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా తల్లిదండ్రులపై ...

Read moreDetails

తెలంగాణలో ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం…పరీక్షల హడావిడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు విద్యార్థుల్లో ఉత్సాహంతో పాటు కొంత ఉత్కంఠను కూడా రేకెత్తించాయి. మొదటి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద క్రమశిక్షణతో ...

Read moreDetails

విద్యార్థులకు స్మార్ట్‌ లెర్నింగ్‌- ప్రభుత్వ విద్యలో మరో చారిత్రాత్మక అడుగు

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్‌ అమలు ద్వారా విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. IIT Madras రూపొందించిన ఈ డిజిటల్‌ లెర్నింగ్‌ మోడల్‌ ...

Read moreDetails

సీబీఎస్‌ఈ కీలక ప్రకటన.NEP అమలు దిశగా రెండు విడతల బోర్డు పరీక్షలు

సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ విధానంలో ఈ ఏడాది నుంచి అమలవుతున్న ద్వివిడత వ్యవస్థపై మరింత స్పష్టత ఇచ్చింది. విద్యార్థులు కేవలం రెండో విడతలో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News