Tag: StateDevelopment

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

అమరావతి సాధ్యమా? అంబటి సందేహాలు

పల్నాడు జిల్లా Chilakaluripetలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి Ambati Rambabu రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పై విమర్శలు ...

Read moreDetails

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: పవన్ కళ్యాణ్

ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan పేర్కొన్నారు. ఆ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెదేపా ...

Read moreDetails

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనకేబినెట్ భేటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి ...

Read moreDetails

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ...

Read moreDetails

నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ...

Read moreDetails

తెలంగాణలో మూడో డిస్కమ్‌.. టీజీఆర్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో ...

Read moreDetails

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ...

Read moreDetails

ఢిల్లీలో ఎంపీలతో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా టిడిపి ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ...

Read moreDetails

గోదావరి పరీవాహక ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష.

గోదావరి జలాల వినియోగం మరియు వాటికి సంబంధించిన వివాదాలపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist