Tag: StudentSuccess

బిహార్‌లో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జేఈఈ, నీట్‌కు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

బిహార్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ‘బిహార్ స్కూల్ లైవ్ క్లాసెస్’ ...

Read moreDetails

ఏసర్, ఇంటెల్‌తో కలిసి శ్రీ చైతన్య ‘నీట్‌ రెడీ ల్యాప్‌టాప్‌’ ఆవిష్కరణ

వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ (NEET) 2027 సంవత్సరం నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించే అవకాశాల నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే ...

Read moreDetails

ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్‌లో ఎంపికైన 11 మంది విద్యార్థులు

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉద్యోగ నియామకాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 14 మంది విద్యార్థులు డేటా సైన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును విజయవంతంగా ...

Read moreDetails

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల

Andhra Pradesh లో నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,741 ...

Read moreDetails

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు..మంత్రి అనిత

విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్థిరమైన ఫలితాలను ఇస్తున్నాయని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గతంలో ఎదురైన లోపాలను సరిదిద్దుతూ, విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ...

Read moreDetails

పదో తరగతి ఫలితాల్లో బాలికలే టాప్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విశాఖపట్నానికి చెందిన కె. జ్ఞానేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. మొత్తం 600 మార్కులకు గాను ఆమె 599 మార్కులు సాధించి రాష్ట్ర ...

Read moreDetails

ఏపీ ఇంటర్ ఫలితాలు 2026: ఇలా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP Inter Results) విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh ఫలితాలను అధికారికంగా ...

Read moreDetails

గ్రీన్‌వుడ్ హై గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి లోకేష్ సందడి!

బెంగళూరులోని గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల ...

Read moreDetails

KL యూనివర్సిటీ విద్యార్థుల రికార్డు ప్లేస్‌మెంట్ విజయం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం Vaddeswaramలోని KL University విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు.వర్సిటీ వైస్‌ఛాన్సలర్ Parthasarathi Varma వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ...

Read moreDetails

అలుమ్ని నెట్‌వర్క్‌కు కొత్త రూపం.. హూప్‌స్టర్ ప్రారంభం!

హైదరాబాద్‌కు చెందిన అంకురం వావ్ సంస్థ తన విస్తరణలో భాగంగా ఇప్పుడు ‘హూప్‌స్టర్‌ (Hoopster)’ పేరుతో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను ...

Read moreDetails

పరీక్షల సందడి మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు ఉదయం ...

Read moreDetails

పదో తరగతి పరీక్షలు దగ్గర్లోనే… విజయం కోసం ఆత్మవిశ్వాసమే ఆయుధం!

కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా చేసిన కృషిని కొన్ని గంటల్లో అక్షరాల రూపంలో వ్యక్తపరచాల్సిన సమయం ...

Read moreDetails

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) మంచి అవకాశం. సాధారణంగా ఈ పరీక్షను ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎక్కువగా ...

Read moreDetails

ప్లాన్‌డ్ స్టడీతో ఫస్ట్ ర్యాంక్‌ సాధించిన రాకేశ్

ఎనిమిదో తరగతి చదువుతున్న రాకేశ్‌కు ఫైనల్‌ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఎంత చదివినా పాఠాలు పూర్తిగా గుర్తుండకపోవడంతో అతనిలో టెన్షన్‌ పెరిగింది. చదువు ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థంకాక ...

Read moreDetails

తెలంగాణలో ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం…పరీక్షల హడావిడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు విద్యార్థుల్లో ఉత్సాహంతో పాటు కొంత ఉత్కంఠను కూడా రేకెత్తించాయి. మొదటి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద క్రమశిక్షణతో ...

Read moreDetails

AI నేర్చుకోవాలా? అడోబ్ భారీ బెనిఫిట్ స్కీమ్

Adobe ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారీ శుభవార్త ప్రకటించింది. AI Impact Summit 2026 వేదికగా భారత్‌లో గుర్తింపు పొందిన విద్యాసంస్థల విద్యార్థులకు తన ప్రముఖ ...

Read moreDetails

విద్యార్థులకు స్మార్ట్‌ లెర్నింగ్‌- ప్రభుత్వ విద్యలో మరో చారిత్రాత్మక అడుగు

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్‌ అమలు ద్వారా విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. IIT Madras రూపొందించిన ఈ డిజిటల్‌ లెర్నింగ్‌ మోడల్‌ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News