Tag: TelanganaNews

పెళ్లి ఏర్పాట్లలో బయటకు వెళ్లిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో పెళ్లి వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆనందంగా జరగాల్సిన వివాహం ఒక్కసారిగా విషాదంగా మారింది. రెండ్రోజుల్లో కుమారుడి ...

Read moreDetails

హైదరాబాద్‌లో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీకి రూపకల్పన… వివరాలు విడుదల

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ‘సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ’ ప్రాజెక్ట్ విశేషాలను కేంద్ర మంత్రి G. Kishan Reddy ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ...

Read moreDetails

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్… ఆక్రమణలపై కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, ...

Read moreDetails

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు నిర్ణయం వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ...

Read moreDetails

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ తస్మాత్ జాగ్రత్త! : మూడు రోజుల కుళ్ళిన బిర్యానీ

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో కుళ్ళిపోయిన బిర్యానీ విక్రయాలు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో ...

Read moreDetails

మంత్రి కొండా సురేఖ మనవడి చెస్ గేమ్‌కు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంత్రి కొండా సురేఖ మనవడు ఆడుతున్న చెస్ గేమ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. చిన్నారి చెస్ ప్రతిభను చూసి ఆయన ఆనందం ...

Read moreDetails

కేబీఆర్ పార్క్ వన్‌వే ప్రయోగం ఫ్లాప్? వాహనదారులకు నరకయాతన!

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలు నిర్ణయం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా విరించి ఆసుపత్రి నుండి కమాండ్ ...

Read moreDetails

145 ఏళ్ల చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేత

హైదరాబాద్‌లోని బేగంపేట్ ప్రాంతంలో 145 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేతపై తీవ్ర వివాదం నెలకొంది. గ్రేడ్–II వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ...

Read moreDetails

పరిగి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు: హరీశ్‌రావు రైతుల హక్కుల కోసం నిలిచారు

ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు పరిగి ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ సమస్యతో బాధిత రైతులను కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

ములుగు జిల్లాలో తాగునీటి కోసం గ్రామస్తుల ఆవేదన

ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత మూడు నెలలుగా నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామంలో తాగునీటి ...

Read moreDetails
Page 4 of 15 1 3 4 5 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist