Tag: TelanganaNews

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహావీర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, తలసాని ...

Read moreDetails

60 శాతం పెరిగిన సహజ వాయువు ధరలు!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో, ఎరువుల తయారీకి కీలకమైన ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రోకు సాంకేతిక బ్రేక్.. జూబ్లీహిల్స్ వద్ద నిలిచిన రైలు!

హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం కారణంగా రైలు నిలిచిపోవడం అంగీకరించదగిన ఘటనగా నిలిచింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్ వద్ద రైలు దాదాపు 10 నిమిషాల ...

Read moreDetails

ఇక ఇంటికే డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు

వాహనదారులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ (DL), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ (RC) కార్డుల ముద్రణ, పంపిణీ ...

Read moreDetails

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకే సిటీ బస్సుల పరిమితి

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సేవల నిర్వహణలో పెద్ద మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది.ఈ ప్రణాళిక ప్రకారం, ఇకపై హైదరాబాద్ ...

Read moreDetails

మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ప్రాంతంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ...

Read moreDetails

మద్యం మత్తులో హల్చల్ చేసిన లావణ్య

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారును నడుపుతూ ...

Read moreDetails

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ...

Read moreDetails

యాదాద్రిలో హృదయ విదారక ఘటన… తండ్రి చేతిలో చిన్నారి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన చిన్నారికి విషం ఇచ్చి హత్య చేసిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి ...

Read moreDetails

రోహిత్‌రెడ్డి కేసులో కీలక మలుపు… ఆధారాలతో పోలీసుల ప్రశ్నలు

మొయినాబాద్: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుల చుట్టూ పోలీసులు ...

Read moreDetails
Page 6 of 15 1 5 6 7 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist