Tag: WaterResources

గ్యాప్‌-2 క్లే రీచ్‌ ఆకృతులపై విదేశీ నిపుణుల గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్‌-2 క్లే రీచ్‌ నిర్మాణానికి సంబంధించి మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ప్రధాన డ్యాం జి కొండను కలిసే ...

Read moreDetails

భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

Anumula Revanth Reddy పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి ...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు కాటన్ దొరే ఆదర్శం: సీఎం చంద్రబాబు

అమరావతిలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సేవలను స్మరించుకున్నారు. గోదావరి డెల్టాకు ప్రాణం పోసి లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారం కల్పించిన ...

Read moreDetails

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల

మంత్రి Nimmala Ramanaidu తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి Narendra Modi చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ...

Read moreDetails

వెలిగొండ సొరంగంలో రాత్రంతా పరిశీలన చేసిన మంత్రి

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పునరుద్ధరణపై కీలక ఆదేశాలు

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి A. Revanth Reddy క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, ఇంజినీర్లు మరియు నిపుణులకు కీలక సూచనలు చేశారు. ప్రతి పరీక్షను పూర్తిగా ...

Read moreDetails

కాలువ పనుల అంచనాలు ఆలస్యం: మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం

జల వనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా హెచ్చరించారు. ...

Read moreDetails

మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటనకు రావడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వెలిగొండ కెనాల్‌ పనుల ప్రారంభం ఈ ...

Read moreDetails

గోదావరి పరీవాహక ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష.

గోదావరి జలాల వినియోగం మరియు వాటికి సంబంధించిన వివాదాలపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News