ఉచిత దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
- సర్వదర్శనం భక్తులకు 08-10 గంటల సమయం పడుతుంది
- 300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది
- సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది
- నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,670
- నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,062
- నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.00 కోట్లు




















