Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ప్రసాదం.. పరమాత్మ తత్వానికి ప్రతీక.

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో శ్రీదేవి భూదేవి సమేత బాల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పులిహోర, పండ్లు,...

Read moreDetails

డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు: అడవి మధ్యలో ఉన్న ఆ భూమి పెద్దిరెడ్డి వారసత్వంగా ఎలా పొందారు?

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు — అడవి మధ్యలో ఉన్న భూమి అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా చేరిందని. భూమి...

Read moreDetails

అంబటి రాంబాబుపై కేసు నమోదైంది – వైకాపా నేతపై చర్యలు కలకలం రేపాయి.

మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు సహా పలువురు నేతలపై పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులను బెదిరించడంతో పాటు విధులకు అడ్డంకి...

Read moreDetails

శ్రీకాకుళం: ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మృతి.. తల్లిదండ్రులు, సహ విద్యార్థుల్లో ఆందోళన కలిగింది.

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్‌ (20) మృతి ఘటనపై తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయించి...

Read moreDetails

జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డుపైకి కారు తవ్వక: నలుగురు యువకులు మృతి

మచిలీపట్నం- న్యూస్‌టుడే, ఉయ్యూరు, ఉయ్యూరు గ్రామీణం: పాతికేళ్లయినా నిండని నలుగురు యువకుల ప్రాణాలను అతివేగం బలిగొంది. ఆశలన్నీ వారిపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కృష్ణా...

Read moreDetails

2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు

చిన్నమండెం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు  అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3...

Read moreDetails

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం...

Read moreDetails

పేదలకు సెంటు స్థలం కేటాయించిన జగన్, తాను మాత్రం విలాసవంతమైన భవనంలో గడిపారు అని మంత్రి అనగాని విమర్శించారు.

పేదల సొంతింటి కల సాకారం: మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేటి రోజు చరిత్రాత్మకం: నేడు పేదల సొంతింటి కల సాకారమవుతున్న చరిత్రాత్మక రోజు అని మంత్రి అనగాని...

Read moreDetails

నారా లోకేష్ సహకారంతో మండపేట నియోజకవర్గం, చెన్నూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీ లభించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న పనులను అభినందించడానికి వెంకటేశ్వరరావు గత నెలలో పాలకొల్లులోని మంత్రి నిమ్మల కార్యాలయానికి ఆటోలో వచ్చారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రితో...

Read moreDetails

కంటైనర్‌ లారీ బోల్తా.. విశాఖలో హైవేపై భారీగా నిలిచిన ట్రాఫిక్

అక్కిరెడ్డిపాలెం(విశాఖ): విశాఖలోని షీలానగర్‌ కూడలి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు...

Read moreDetails
Page 91 of 144 1 90 91 92 144

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist