Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

రన్ వే సిద్ధం.. భోగాపురంలో దిగనున్న మొదటి ట్రయల్ ఫ్లైట్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన అడుగు పడబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి విమానం ల్యాండింగ్‌కు ముహూర్తం ఖరారైందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు....

Read moreDetails

తిరుమల: శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహించిన చక్రస్నాన మహోత్సవం

తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్త పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టు ప్రాతఃకార్యాలు ముగిసిన తర్వాత, గర్భాలయం నుంచి...

Read moreDetails

ఎమ్మెల్యే అయినా కుర్రతనమే… నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలతో కలిసి స్టెప్పులేసిన జేసీ అస్మిత్ రెడ్డి

తాడిపత్రిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న నగర ప్రజలతో కలిసి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ...

Read moreDetails

మంగళగిరిలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం!

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరవగా, స్వామివారు సర్వాలంకార...

Read moreDetails

వైకుంఠ ఏకాదశి వేళ.. పుష్పవనంగా మారిన తిరుమల: కనువిందు చేస్తున్న అపురూప అలంకరణలు!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దివ్యానుభూతిని కలిగించేలా తిరుమల...

Read moreDetails

వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి సేవలో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి కుటుంబ సభ్యులు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి కుటుంబ సభ్యులు ఉత్తర ద్వారం...

Read moreDetails

అనకాపల్లి: ఎలమంచిలి వద్ద రైలు ప్రమాదం… స్టేషన్‌లో ప్రయాణికులు భయాందోళనలో

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదం కారణంగా ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో సుమారు 2,000 మంది ప్రయాణికులు చల్లదనంలో ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన తర్వాత విశాఖ-విజయవాడ మార్గంలో వెళ్లే అన్ని...

Read moreDetails

నిన్నటి వైభవం.. రేపటి విలయం: భారతీయ మగ్గం నుండి అన్ని రంగాలు రోబో ఏఐ ఉచ్చులో చిక్కుకోబోతాయా?

ఐతే 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన భారత పట్టు, ఒకప్పుడు ప్రపంచానికి వస్త్ర నాగరికత నేర్పింది. అయితే ఇప్పుడు చైనా, జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఆధునిక పారిశ్రామిక యూనిట్లలో,...

Read moreDetails

పోలవరం ప్రాజెక్ట్‌పై కొత్త సీఈవో సమీక్ష… ఆకాశం నుంచే పనుల పరిశీలన

రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నూతన సీఈవో యోగేష్ పైతాంకర్ ప్రాజెక్ట్ పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియల్ వ్యూ ద్వారా...

Read moreDetails

స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగులు… పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ కె. విజయానంద్‌తో పాటు జలవనరులు,...

Read moreDetails
Page 92 of 174 1 91 92 93 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist