Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ఏటూరు గ్రామంలోని సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవం ఘనంగా జరిపారు.

చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించిన సిద్ధి బుద్ధి వినాయక స్వామి ధ్వజస్తంభ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య...

Read moreDetails

వేములపల్లిలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు

కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ముక్కపాటి నరసింహారావు గారు అధికారిక ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి...

Read moreDetails

మనం చూడగలం… ప్రకృతి అందాలను ఆనందించండి!

చరిత్రలో ప్రసిద్ధి పొందిన భీమునిపట్నం, సహజసిద్ధ ప్రకృతి అందాలతో పర్యాటకులను మసకబారుస్తుంది. కార్తికమాసంలో వేలాది మంది ప్రతి రోజు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చి, వనభోజనాలు కూడా...

Read moreDetails

తిరుమలలో కార్తిక నెల వనభోజన మహోత్సవం ఆహ్లాదకరంగా జరగనుంది

తిరుమల పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపంలో ఆదివారం కార్తిక వనభోజన మహోత్సవాన్ని సంప్రదాయ విధంగా జరిపారు. ఉదయం మలయప్ప స్వామిని బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి వాహన మండపానికి...

Read moreDetails

నారా లోకేశ్‌: ఎన్డీయేకు మరోసారి విజయాన్ని అందించాలి

బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర యువతదే అని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. "ఒక్క ఛాన్స్‌"...

Read moreDetails

ముందే తాటిముంజలు వచ్చేశాయి!

కాలం మారిపోతోందన్నట్టు.. వాతావరణం కూడా తారుమారవుతోంది. వర్షాకాలంలో ఎండలు మండిపోవడం, వేసవిలో వర్షాలు కురవడం, శీతాకాలంలో చలి తగ్గిపోవడం చూస్తున్నాం. అంతేకాదు, ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే దొరికే...

Read moreDetails

మనసును మాయ చేసే మండువల్లో హోంస్టేలు

కోనసీమ అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సాంప్రదాయ మండువా గృహాలు సిద్ధమవుతున్నాయి. పాత కాలపు ఆ ఇళ్లను...

Read moreDetails

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది

రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల ప్రకారం — హైదరాబాద్‌ నుంచి బాపట్లకు వెళ్తున్న బస్సు రెడ్డిగూడెం...

Read moreDetails

ఎకో టూరిజం ప్రాజెక్టుల ద్వారా రైతుల ఆదాయం పెంచాలి

వన్యప్రాణులు–మనుషుల మధ్య ఘర్షణలు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. పొలాల్లోకి ఏనుగులు, కోతులు ప్రవేశించి రైతులు...

Read moreDetails

ఒక్కరికి చెప్పితే.. మిగతా నలుగురి చెవులకూ చేరాల్సిందే!

శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. అయితే, ఆ పాఠశాలలో ఐదు తరగతుల్లో కలిపి 13 మంది...

Read moreDetails
Page 94 of 145 1 93 94 95 145

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist