Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు,...

Read moreDetails

పల్నాడు కన్నీళ్ల కథ మళ్లీ తెరపై: ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కోర్టులో లొంగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి & సోదరుడు

పల్నాడులో, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలను కంటతడి పెట్టించిన ఘటనల నీడ మళ్లీ వెంటాడుతున్నది. ఎన్నాళ్ల నుండి ప్రజలను బాధపెట్టిన ఆ కర్మ మరోసారి పునరావృతమైంది....

Read moreDetails

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం

ఈ ప్రమాదం ఎన్‌డీబీఎల్‌ పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలో చోటుచేసుకుంది. పరిశ్రమ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి...

Read moreDetails

ఎన్నాళ్ల తర్వాత కలిసిన (నారా & కొణిదల)లోకేష్‌లు: డల్లాస్‌లో ప్రత్యేక సమావేశానికి వెళ్లిన సందర్భం

ఎన్నాళ్ల తర్వాత, నారా లోకేష్ మరియు కొణిదల లోకేష్ ఇద్దరూ ఒకే వీడియోలో కనిపించారు 😍😍. డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక సమావేశానికి వెళ్తున్న...

Read moreDetails

కెనడా టొరంటోలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ అభిమానులు హృదయపూర్వక స్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం కెనడా టొరంటోకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ గారికి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. అభిమానులు నారలోకేష్...

Read moreDetails

2025-26 ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ మొత్తం 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి...

Read moreDetails

135 భాషల్లో వందేమాతరం… అద్దం లిపిలో రాసి తన ప్రతిభ చూపించిన యువతి

సాధారణంగా అందరూ ఎడమ నుంచి కుడివైపు రాయడం సహజం. కానీ అనకాపల్లి జిల్లా నర్సీంపట్నానికి చెందిన మామిడి రమ్య మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ వంటి భాషల్లో...

Read moreDetails

క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురం బాలుడికి మంత్రి లోకేష్ అండ

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేతచదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలుడికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల సమావేశంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయిని పెంపొందించే విధంగా ప్రభుత్వ శాఖలు పనిచేయడం అత్యంత అవసరం. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. టెక్నాలజీ ఆధారిత ఆడిటింగ్‌తో...

Read moreDetails

నటి శ్రియా శరణ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

సినీ నటి శ్రియ శరణ్, ఆమె కుమార్తెతో కలిసి తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అధికారులు ముందుగా ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన...

Read moreDetails
Page 95 of 174 1 94 95 96 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist