Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం

ఇది నా రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం. గూగుల్ సంస్థతో ఒప్పందం జరగబోతోంది. రాష్ట్రం గతంలో అనేక కష్టాలను ఎదుర్కొంది, కానీ ఇప్పుడు విశాఖ బ్రాండ్‌ను...

Read moreDetails

యూపీఐ లావాదేవీలలో మూడో వంతు వరకు భద్రత లోపాలు ఉన్నాయని, వాటిపై చర్యలు అవసరమని డాట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పే (Google Pay) ఇంకా ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ (FRI) వ్యవస్థలోకి చేరలేదని టెలికాం విభాగం కార్యదర్శి నీరజ్‌ మిత్తల్‌ తెలిపారు. దీనివల్ల ఆ వేదిక ద్వారా జరుగుతున్న యూపీఐ...

Read moreDetails

డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నం

రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి...

Read moreDetails

వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే నాలుగు ప్లాంట్లు

అమరావతి: రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛాంధ్ర సంస్థ జిందాల్‌ ఐటీఎఫ్‌ మరియు ఆంటోనీ లారా సంస్థలతో...

Read moreDetails

ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో...

Read moreDetails

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌ సావిత్రి జిందాల్ నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల...

Read moreDetails

మోడీ-ట్రంప్ భేటీతోనే వాణిజ్య చర్చలు ప్రారంభమవుతాయా

ఇంటర్నెట్ డెస్క్:భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతినిధులు అనేక సార్లు భేటీ అయినప్పటికీ, ఇప్పటివరకు ఏకాభిప్రాయం సాధించలేదు. అయితే, ఈ ఒప్పందం...

Read moreDetails

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐతో సరికొత్త కొలువులు

కృత్రిమ మేధను ‘ఆలోచనా భాగస్వామి’గా భావించాలి. యువతకు ఉద్యోగావకాశాలు అందాలంటే ‘ఏఐ ఫ్లూయెన్సీ’ అవసరం. కృత్రిమ మేధలో భారత్ ప్రపంచాన్ని ముందుండే దేశంగా మార్చుతుంది. వచ్చే ఐదు...

Read moreDetails

సీఎం చంద్రబాబు: 3 ప్రాంతాల్లో విభిన్న ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు

ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం ఎస్‌ఐసీబీ సమావేశంలో తెలిపారు. మరావతి:రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు “క్వాంటమ్ వ్యాలీ” తరహాలో...

Read moreDetails

CM చంద్రబాబు ప్రకటింపు: ఆంధ్రప్రదేశ్‌లోకి ₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులు

67 వేల మందికి ఉపాధి – దేశంలోనే తొలి భారీ విదేశీ పెట్టుబడికి రైడెన్‌ ఆమోదం, 11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయం అమరావతి: రాష్ట్రంలో కొత్తగా...

Read moreDetails
Page 42 of 44 1 41 42 43 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist