India

దిల్లీ కాలుష్య ప్రభావం తీవ్రం… మెడికల్ బిల్లులు వేల కోట్లకు చేరాయా?

దిల్లీ కాలుష్యం ఎప్పటినుంచో వార్తల్లో ఉంటూనే ఉంది. ముఖ్యంగా శీతాకాలం చేరినప్పుడు, దిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్‌లా మారుతుంది. ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టే ముందు...

Read moreDetails

పూరీ జగన్నాథుడి దర్శనంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, గౌతమ్ గంభీర్

టీమ్‌ఇండియా క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ మరియు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మంగళవారం ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు.సూర్యకుమార్‌ యాదవ్‌ తన సతీమణి దేవిశా...

Read moreDetails

ఇండిగోలో ఆలస్యాల అలెర్ట్‌: ప్రయాణికులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి

దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సేవల్లో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ నడుపుతున్న ప్రతి మూడు విమానాల్లో రెండు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి, ఇది...

Read moreDetails

కేరళ: పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరు హంగామా! కానీ అసలు విషయం ఏమిటంటే?

కేరళలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ బరిలో ఉన్నారని వినిపిస్తోంది. అయితే, ఆమె కాంగ్రెస్ నాయకురాలు కాదు, స్థానిక భాజపా నాయకుడి భార్య. ఆమెకు “సోనియా...

Read moreDetails

ప్రధాని మోడీ వార్నింగ్: “డ్రామాలు అవసరం లేదు.. చిట్కాలు ఇస్తాను, సమరానికి రండి”

ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా ప్రభుత్వంతో పక్కన నిలవాలని కోరారు. పరాజయాన్ని అంగీకరించడానికి ప్రతిపక్షాల్లో సాహసం లేదని, అందుకే గత పదేళ్లుగా ఆడుతున్న...

Read moreDetails

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి: ఘనంగా నివాళులు

జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఆయనకు నివాళులు అర్పించారు.నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు ఫూలే చిత్రపటానికి/విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం ప్రకటించారు.ఈ...

Read moreDetails

రైలులో ప్రయాణించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో దగ్గరయ్యే ప్రయత్నంలో వందే భారత్ రైలులో ప్రయాణించారు. గాంధీనగర్ నుంచి వల్సాడ్ వరకు ఆయన టీంతో కలిసి ప్రయాణించగా,...

Read moreDetails

ప్రధాన మంత్రి మోదీ: ఆ క్షణాలు ఇప్పటికీ మరిచిపోలేనివి – దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇందులో పౌరులుగా తమ కర్తవ్యాలను నిర్వర్తించడం ముఖ్యమని, బలమైన ప్రజాస్వామ్యం కోసం అవి...

Read moreDetails

అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం… కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. బాలరాముడికి అంకితమైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడి పై కాషాయ...

Read moreDetails

జస్టిస్‌ సూర్యకాంత్‌ నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం

దిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సూర్యకాంత్‌ (Justice Surya Kant) సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది....

Read moreDetails
Page 1 of 16 1 2 16

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist