India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

సీఎం విజయ్‌ కీలక ప్రకటనలు.. ఆరోగ్య బీమా పెంపు, పాల సేకరణ ధరకు హైక్‌

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ప్రజలకు, పాల ఉత్పత్తిదారులకు, ఎమ్మెల్యేలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబాలకు అందించే...

Read moreDetails

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. ప్రమాదకరస్థాయిలో నదుల ప్రవాహం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని...

Read moreDetails

భారీ వర్షాలకు జలమయమైన ప్రయాగ్‌రాజ్‌.. నీట మునిగిన రైల్వే ప్లాట్‌ఫాం

ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రయాగ్‌రాజ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఒక్క రోజులోనే...

Read moreDetails

ముంచెత్తిన వరద ప్రవాహం.. నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీమ్‌

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బొలెరో వాహనం అదుపుతప్పి బిన్‌...

Read moreDetails

రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌ను కాపాడిన అప్రమత్తత

పశ్చిమ బెంగాల్‌లోని కలింపాంగ్‌ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఓ బైకర్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బిందు ప్రాంతంలో ఎత్తైన కొండ నుంచి ఒక్కసారిగా మట్టి,...

Read moreDetails

ఉరికి 40 నిమిషాలు.. ఇంజెక్షన్‌తో 5 నిమిషాల్లో మరణం: సుప్రీంకోర్టులో పిటిషన్‌

మరణశిక్ష అమలు చేసే విధానంపై దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఉరిశిక్ష విధానానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్‌ వంటి తక్కువ...

Read moreDetails

విద్యార్థుల నిరసనల్లో పోలీసు చర్యపై విచారణ.. హైపవర్డ్‌ కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘చలో పార్లమెంట్‌’ మార్చ్‌లో పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు హైపవర్డ్‌ కమిటీని ఏర్పాటు చేయనుంది. మంగళవారం జరిగిన...

Read moreDetails

విమాన భద్రతపై డీజీసీఏ కీలక అడుగు.. పైలట్లకు డ్రగ్‌ పరీక్షలు

దేశీయ విమానయాన రంగంలో ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు...

Read moreDetails

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో శనివారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తూర్పు ఇండోనేసియాలో భూకంపం ధాటికి మృతుల సంఖ్య 51కి పెరిగింది. ఆదివారం రెస్క్యూ బృందాలు మరో...

Read moreDetails

ఉద్యోగం దొరకలేదని కిడ్నాప్‌ డ్రామా.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు

నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బు రాబట్టేందుకు తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ నాటకం ఆడాడు. అయితే...

Read moreDetails

దిల్లీ విమానాశ్రయ విస్తరణకు భారీ మాస్టర్‌ప్లాన్‌.. 12.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు

దిల్లీ: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్‌ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని...

Read moreDetails

నాగుల పంచమి శుభాకాంక్షలు!

నాగ దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్రమైన రోజు నాగుల పంచమి. ఈ శుభదినాన నాగ దేవతల అనుగ్రహం ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకుందాం. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు,...

Read moreDetails

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అజరామరమైన పోరాట స్ఫూర్తికి నివాళులర్పిద్దాం. వారు మనకు అందించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ...

Read moreDetails

‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు బెదిరింపు ఈ-మెయిల్‌ కలకలం రేపింది. ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన ఓ ఈ-మెయిల్‌లో ఆగస్టు 15న ఎర్రకోట వద్ద...

Read moreDetails

మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రిషబ్‌ శెట్టి జోరు.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక

స్ట్రేలియాలో జరిగిన 17వ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (IFFM 2026) అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. భారతీయ సినిమా వైవిధ్యం, ప్రతిభను ప్రపంచ వేదికపై...

Read moreDetails

హైకోర్టు నుంచి మెట్రో వరకు.. దిల్లీలో పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్‌ కలకలం రేపింది. దిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు కీలక...

Read moreDetails

అడవిలో చిరుత వేట.. వ్యూహం చూస్తే నెటిజన్లు షాక్‌

అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వేటకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు...

Read moreDetails

గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

థాయ్‌లాండ్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణ సమయంలో తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం సుమారు 300...

Read moreDetails

కరూర్‌ బాధితుల ఉద్యోగాలపై సుప్రీం కీలక ఆదేశాలు

కరూర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నియామకాలు చెల్లవంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన...

Read moreDetails

‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విభజన సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి, తీవ్ర విషాదాన్ని అనుభవించిన బాధితుల...

Read moreDetails

విమానం రద్దుతో ప్రయాణికురాలి ఆగ్రహం.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి నిరసన

ఇండిగో విమానం రద్దవడంతో ఓ ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహానికి గురై భువనేశ్వర్‌ విమానాశ్రయంలో నిరసనకు దిగారు. తనకు అత్యవసరంగా దిల్లీ వెళ్లాల్సి ఉందని, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు...

Read moreDetails

విద్యుత్‌ ప్రమాదాల కేసుల్లో పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకత్వం.

కరెంట్‌ షాక్‌ వల్ల జరిగే ప్రమాదాల్లో విద్యుత్‌ సంస్థల బాధ్యతను పూర్తిగా తోసిపుచ్చలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రతి ఘటనలోనూ, ఎలాంటి మినహాయింపులు లేకుండా విద్యుత్‌...

Read moreDetails

న్యాయ సేవలకు మరింత ఊతం.. సుప్రీంకోర్టులో కొత్త కోర్టు హాళ్లు

సుప్రీంకోర్టులో న్యాయపరమైన మౌలిక వసతులు మరింత విస్తరించాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 18, 19వ కోర్టు హాళ్లతో పాటు రెండు రిజిస్ట్రార్‌ హాళ్లను భారత ప్రధాన న్యాయమూర్తి...

Read moreDetails

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో బాధితులకు అత్యవసర వైద్యసేవలు త్వరగా అందేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ప్రమాద సమాచారం...

Read moreDetails

ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా పరిధిలో స్మార్ట్‌ఫోన్‌ పేలిన ఘటన కలకలం రేపింది. నెల రోజుల క్రితమే కొత్త ఫోన్‌ కొనుగోలు చేసిన మజీద్‌ అనే యువకుడికి ఈ...

Read moreDetails

ఫుడ్‌ ప్రమోషన్లపై FSSAI కొరడా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కీలక హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో ఆహార ఉత్పత్తులను ప్రమోట్‌ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) కీలక హెచ్చరికలు జారీ చేసింది....

Read moreDetails

దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ తన తొలి నెల వేతనాన్ని దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నారు....

Read moreDetails

విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు జేపీసీకి.. 31 మందితో కమిటీ

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల...

Read moreDetails

224 మంది ప్రయాణికులతో విమానం.. గాల్లో ఇంజిన్‌ వైఫల్యం

కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గగనతలంలో ఉండగా ఎడమవైపు ఇంజిన్‌లో వైఫల్యాన్ని పైలట్‌ గుర్తించారు....

Read moreDetails

పుస్తకాలతో స్నేహం.. ఆలోచనలకు కొత్త రెక్కలు

పుస్తకం కేవలం అక్షరాల సమాహారం కాదు.. అది జ్ఞానాన్ని అందించే మంచి నేస్తం. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తూ పాఠకుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయి. ప్రపంచాన్ని...

Read moreDetails

అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!

యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది.వారి ఆలోచనలు, ప్రతిభ, శక్తి సమాజ ప్రగతికి మార్గదర్శకం.నూతన ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూసమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలి.

Read moreDetails

ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని పెంచుకోవాలని, అయితే నిర్ణయాల విషయంలో మానవ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. ఏఐ...

Read moreDetails

భారీ వర్షాలతో హిమాచల్‌లో విషాదం.. 157 మంది మృతి, రహదారులు ధ్వంసం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది....

Read moreDetails

‘కేరళం’గా మారనున్న కేరళ.. లోక్‌సభలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా **‘కేరళం’ (Keralam)**గా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రం పేరును మార్చే ప్రక్రియలో మరో...

Read moreDetails

ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా రామమందిరంలో కొత్త నిబంధనలు

అయోధ్యలోని రామమందిరంలో ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా పూజా విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు రామానందాచార్య సంప్రదాయం ప్రకారం...

Read moreDetails

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

బిహార్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే క్రాసింగ్‌ వద్ద తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు...

Read moreDetails

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

ఐర్లాండ్‌ గడ్డపై తెలుగు యువతులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. నమ్ముడి ఐర్లాండ్‌ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో డబ్లిన్‌లో నిర్వహించిన మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026...

Read moreDetails

వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యాన్‌ నీటిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బాలిక సహా తొమ్మిది...

Read moreDetails

విపక్షాల నిరసనల మధ్య ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. అనంతరం లోక్‌సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా...

Read moreDetails

రైతుకు తీరని నష్టం.. చెదపురుగులు తినేసిన రూ.5 లక్షలు

రాజస్థాన్‌లో ఓ రైతు దొంగల భయంతో భూమిలో దాచిన రూ.5 లక్షలు చివరికి చెదపురుగుల పాలయ్యాయి. నెవాయి గ్రామానికి చెందిన మంగిలాల్‌ తన భూమిలో కొంత భాగాన్ని...

Read moreDetails

ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్‌ షేక్‌ వింత సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. శరీరంలో మంటగా అనిపించడంతో గత ఐదేళ్లుగా తరచూ చెరువుల్లోనే గడుపుతున్నాడు....

Read moreDetails

జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు

జమ్మూలో ఆదివారం రాత్రి విద్యార్థినులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి బోల్తా పడింది. శకుంతల ఫ్లైఓవర్‌పై జరిగిన ఈ ప్రమాదంలో 29 మంది విద్యార్థినులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే...

Read moreDetails

15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ

రాజస్థాన్‌లోని బికనేర్‌కు చెందిన 15 ఏళ్ల స్వరూపకు అగ్గిపెట్టెల సేకరణే ప్రత్యేకమైన అభిరుచిగా మారింది. కబోర్డుల్లో పుస్తకాల మాదిరిగా అందంగా సర్దిన బాక్సులను చూస్తే అవి అగ్గిపెట్టెలని...

Read moreDetails

కేరళకు ట్రంప్‌ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్‌ బౌలోస్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న అల్లుడు మైఖెల్‌ బౌలోస్‌ వ్యక్తిగత పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. శనివారం కేరళలోని కొచ్చికి చేరుకున్న ఆయనతో పాటు భారత్‌లోని...

Read moreDetails

దేశ భవిష్యత్తు యువత నిర్ణయాలపైనే.. మోదీ

ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతకు కీలక సూచనలు చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, నిత్య...

Read moreDetails

హిమాచల్‌లో విషాదం.. బస్సు ప్రమాదంలో పలువురు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చలువజ్ మోర్ సమీపంలోని తిస్సా-బైరాగఢ్ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో...

Read moreDetails

తాళం వేసిన ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో కలకలం

బెంగళూరులోని బగలగుంటె ప్రాంతంలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఓ డూప్లెక్స్‌ ఇంట్లో దాదాపు ఏడాది క్రితం మృతి చెందినట్లు భావిస్తున్న 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది....

Read moreDetails

క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళి

1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీజీ పిలుపుతో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా...

Read moreDetails
Page 2 of 24 1 2 3 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News