India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

అడానీ గ్రూప్: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ఏర్పాటు

దిల్లీ: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (BESS) రంగంలో అడుగుపెడుతున్నట్లు అడానీ గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. గుజరాత్‌లోని ఖవ్దాలో 1,126 మెగావాట్‌/3,530 మెగావాట్‌ అవర్‌ సామర్థ్యంతో ఈ...

Read moreDetails

స్టాక్ మార్కెట్: భారీ లాభాల్లో సూచీలు… ఏమే ముందు నడిపించాయి?

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందన్న అంచనాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...

Read moreDetails

ఢిల్లీ పేలుడు: 200 ఐఈడీ బాంబులు స్వాధీనం; 26/11 తరహా దాడులకు కుట్ర?

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస...

Read moreDetails

మహిళా, పురుష ఓటర్ల వివరాలను ఎందుకు ప్రకటించలేదు?

బిహార్‌ ఎన్నికలపై ఆర్‌జేడీ నేత, మహాగఠ్‌బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. మొదటి దశ పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులు గడిచినా, స్త్రీ–పురుష–తృతీయ...

Read moreDetails

జాతీయ విద్యా దినోత్సవం మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నివాళులు!

భారతదేశ తొలి విద్యా శాఖా మంత్రిగా, భారతీయ విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మేధావి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి...

Read moreDetails

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది.

బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. మొత్తం 20 జిల్లాల్లో 122 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3.7 కోట్ల...

Read moreDetails

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైస్థాయి సమావేశం నిర్వహించారు.

భారీ పేలుడు ధాటికి దేశ రాజధాని దిల్లీ కుదేలైంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అత్యవసరంగా హైస్థాయి భద్రతా సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం కర్తవ్యభవన్‌లో...

Read moreDetails

దిల్లీ పేలుడు ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం చోటుచేసుకున్న ఈ పేలుడులో తొలుత...

Read moreDetails

ప్రతిపక్షాల లక్ష్యం… చొరబాటుదారుల నడవకు మాత్రమే దారి చూపించడం.

బిహార్‌లో ప్రధాని మోదీ పారిశ్రామిక నడవా నిర్మించాలనుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ మరియు దాని మిత్ర పార్టీలు చొరబాటుదారులకోసం కారిడార్లు సిద్ధం చేస్తోన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...

Read moreDetails

కోచ్‌: కుప్పకూలిన నీటి ట్యాంక్‌… 1.38 కోట్ల లీటర్ల నీరు జనవాసాలపై విరిసింది

కేరళ వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. తమ్మనం ప్రాంతంలోని ఈ నీటి ట్యాంక్ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా...

Read moreDetails
Page 43 of 55 1 42 43 44 55

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist