News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. అయతుల్లా ఖమేనీ మృతి చెందగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో...

Read moreDetails

యే జాతికీ చందలేని గబ్బిలాలు

ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి. ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి...

Read moreDetails

కెమికల్స్ ఎక్కువగా ఉన్న మౌత్‌వాష్‌లతో జాగ్రత్త.

 చాలా మంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో దీని వినియోగం పెరిగింది. అయితే మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)...

Read moreDetails

దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 563 పాయింట్లు కోల్పోయి 78,709 వద్ద, నిఫ్టీ 137...

Read moreDetails

పహల్గామ్ దాడిని మరువలేమన్న ప్రధాని

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరులకు ఘన నివాళులర్పించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను దేశం ఎప్పటికీ...

Read moreDetails

బెంగాల్‌లో ఏటా లక్ష ఉద్యోగాలు: అమిత్ షా హామీ

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక హామీలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతిభ ఆధారంగా ప్రతి...

Read moreDetails

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన...

Read moreDetails

మెడికల్ డివైజెస్ పార్క్‌తో పెట్టుబడులకు ఆహ్వానం

అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణ రాష్ట్రం అనువైన వేదికగా నిలుస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్...

Read moreDetails

మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌కు అనుకూల తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సంబంధించిన పిటిషన్‌లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో...

Read moreDetails

అద్దె బస్సులతో సేవలు కొనసాగిస్తున్న ఆర్టీసీ

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సులన్నీ డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు...

Read moreDetails
Page 14 of 320 1 13 14 15 320

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist