News

తుఫాన్‌ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం – 43 రైళ్లు రద్దు

విశాఖ: మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా రైల్వే శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రైళ్ల రాకపోకలపై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ప్రజల...

Read moreDetails

తుఫాన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా...

Read moreDetails

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కఠిన చర్యలు – మూడో రోజు సీజ్‌ల వర్షం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న బస్సులపై భారీ...

Read moreDetails

మోదీ – చంద్రబాబు ఫోన్‌ సంభాషణ: మొంథా తుపాన్‌పై సమీక్షలో కీలక సూచనలు

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తుపాన్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు,...

Read moreDetails

పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు సీరియస్‌ – సీబీసీఐడీకి విచారణ ఆదేశాలు

అమరావతి: ప్రముఖ పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సీబీసీఐడీ అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌...

Read moreDetails

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

బెంగళూరు (మల్లేశ్వరం):చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత...

Read moreDetails
Page 2 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News