Politics News

జాతీయ , రాష్ట్ర వార్తలు, పార్టీ నిర్ణయాలు, నేతల వ్యాఖ్యలు మరియు తెలుగు రాజకీయ విశ్లేషణలను చదవండి. - Politics

ప్రధాని మోదీ కర్నూలు పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం...

Read moreDetails

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ రేపు జరపనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...

Read moreDetails

PM Modi శ్రీశైలం పర్యటన షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 7:20కి దిల్లీ నుంచి బయల్దేరి, ఉదయం 9:50కి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుతారు. అక్కడి నుంచి 10:55కి శ్రీశైలం చేరి,...

Read moreDetails

రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారేలా – పల్లె పండగ 2.0

పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి దారి చూపే ప్రణాళికలు పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పంచాయతీరాజ్,...

Read moreDetails

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్‌

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ (అభయ్‌) బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను అధికారులకు...

Read moreDetails

Data Center: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ – ఏపీకి కొత్త డిజిటల్‌ హబ్‌

అమెరికా వెలుపల భారీ పెట్టుబడిగా గూగుల్‌ విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్ర...

Read moreDetails

Bihar Elections: ఏడీఆర్ నివేదిక – బిహార్‌లో అత్యంత ధనిక ఎమ్మెల్యే నీలం దేవి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరులో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194...

Read moreDetails

Bihar Elections: బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను – ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం

పట్నా:బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. ఈసారి తాను ఎన్నికల్లో...

Read moreDetails

మైక్రోసాఫ్ట్ (Microsoft) తర్వాత… ఇప్పుడు Google! చరిత్ర సృష్టించిన తండ్రీ కొడుకులు

1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1998లో మైక్రోసాఫ్ట్ తన...

Read moreDetails

బాలయ్య హిందూపురం థాంక్స్ GST 2 ప్రోగ్రామ్లో ర్యాలీ నిర్వహించారు…..

హిందూపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణకు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. "థాంక్స్ జీఎస్టీ 2" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన...

Read moreDetails
Page 21 of 27 1 20 21 22 27

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist