Latest Post

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు...

Read moreDetails

సాయంత్రం బీటెక్‌కు ఉమ్మడి పరీక్ష!

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ సాయంత్రం వేళ బీటెక్‌ చదువుకునే అవకాశం కల్పించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు...

Read moreDetails

కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య

సామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక,...

Read moreDetails

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన...

Read moreDetails

జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్...

Read moreDetails
Page 2001 of 2007 1 2,000 2,001 2,002 2,007

Stay Connected

Recommended

Most Popular