Latest Post

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 7 వేల...

Read moreDetails

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులను మరింత వేగంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 58 అధునాతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో...

Read moreDetails

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు...

Read moreDetails

సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్త.. తన అనుభవాన్ని పంచుకున్న నాగార్జున

సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు నాగార్జున సూచించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ సైబర్‌ అవగాహన...

Read moreDetails
Page 252 of 2095 1 251 252 253 2,095

Stay Connected

Recommended

Most Popular