Latest Post

మీథేన్ వాయువుతో పేలుడు.. పాకిస్థాన్‌లో 32 మంది కార్మికులు దుర్మరణం

పాకిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఘోర బొగ్గు గని ప్రమాదం చోటుచేసుకుంది. గనిలో భారీ పేలుడు సంభవించడంతో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద...

Read moreDetails

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చే అవకాశాలపై దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర...

Read moreDetails

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న సహస్రఘటాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. 2015 జులై 28 తర్వాత మళ్లీ ఈ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. వర్షాభావ...

Read moreDetails

ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద గోదావరి వరద ఉద్ధృతితో ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. శుక్రవారం ఉదయం వీరంతా వీరాపురం...

Read moreDetails

ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ...

Read moreDetails
Page 379 of 2119 1 378 379 380 2,119

Stay Connected

Recommended

Most Popular