Latest Post

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు...

Read moreDetails

అంతరించిపోతున్న వృక్షజాతుల పరిరక్షణ అవసరం

జైపుర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరుగుతున్న ఆర్ట్స్‌ వీక్‌ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా పునఃసృష్టించారు. దేశవిదేశాలకు చెందిన...

Read moreDetails

ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి: మారనున్న హైదరాబాద్‌ – చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గం

ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిర్మించాలని సీఎం సూచన హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ మారనుంది. ప్రస్తుత విజయవాడ...

Read moreDetails

ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల బలవన్మరణాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం...

Read moreDetails
Page 629 of 662 1 628 629 630 662

Stay Connected

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist