Tag: Accountability

అవినీతి రహిత పాలనే లక్ష్యం: బిహార్ సీఎంగా సమ్రాట్ తొలి సంతకం!

బిహార్ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. బిహార్ 24వ ముఖ్యమంత్రిగా భాజపా నేత సమ్రాట్ చౌధరీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని లోక్‌భవన్‌లో జరిగిన ఈ ...

Read moreDetails

ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు నిలిచిపోయాయి.. వినియోగంలో నిర్లక్ష్యం

ఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

స్కూల్ ఇన్‌స్పెక్షన్ 2.0: ముఖ్యమంత్రి టార్గెట్ ఫిక్స్.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయా?

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన 'స్కూల్ ఇన్‌స్పెక్షన్' ప్రక్రియ ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం కార్యాలయాలకే పరిమితం ...

Read moreDetails

తీవ్ర వ్యథతో వైదొలగుతున్నా! రాష్ట్రపతికి లేఖ రాసిన హైకోర్టు జడ్జి..వెనుక పెద్ద కథే ఉంది!

గత ఏడాది మార్చి 14న జస్టిస్ వర్మ దిల్లీలోని తన అధికార నివాసంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ...

Read moreDetails

గ్యాస్ సరఫరాలో అవకతవకలకు చెక్ – మంత్రి మనోహర్ హెచ్చరిక

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టుతూ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్న వారిపై ...

Read moreDetails

లైసెన్సుల మాఫియాకు చెక్.. వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడి

రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. అగ్రి వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా ఒక అసోసియేట్ డీన్ ...

Read moreDetails

ఒకే సంస్థ ఆధిపత్యం వద్దని రూల్స్ బ్రేక్ చేశారా? ఆర్టీసీ టెండర్ల వెనుక అసలు కథ!

హైదరాబాద్‌లో పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు (Retrofitting) టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) చేపట్టిన టెండర్ల ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశమైంది. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా 240 బస్సులను ఈ-కిట్స్‌తో ...

Read moreDetails

ఎమ్మెల్యేకు బాబు క్లాస్: ప్రవర్తన మార్చుకో.. లేదంటే ఇబ్బంది పడతావు!

కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో శ్రీకాకుళం ...

Read moreDetails

వ్యవస్థ సరిగా లేకపోతే రాజీనామా: ఆదినారాయణరెడ్డి

ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ తన అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోతే పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ...

Read moreDetails

ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం స్వతంత్రతే బలం: జస్టిస్ నాగరత్న

భారత ప్రజాస్వామ్య బలానికి ఎన్నికల సంఘం స్వతంత్రత అత్యంత కీలకమని Justice B. V. Nagarathna స్పష్టం చేశారు. Patnaలోని Chanakya National Law Universityలో నిర్వహించిన ...

Read moreDetails

భారాస నేతలు మంత్రి పొంగులేటి అక్రమ కార్యకలాపాలను బయటకు తేవడానికి దీక్ష

ఆదివారం, భారతీయ శాసనసభ ముందుకు వెళ్లి, గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మైనింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హౌస్ కమిటీ ఏర్పాటు ...

Read moreDetails

అక్రమ మైనింగ్ కేసులో హౌస్ కమిటీ కాదు, సిటింగ్ జడ్జీ ముందే విచారణ కావాలి – హరీశ్‌రావు

భారాస శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్‌లో పాల్పడిన విషయాన్ని తీవ్రంగా వెలుగులోకి తెచ్చారు.హరీశ్‌రావు ప్రధానంగా ...

Read moreDetails

100, 108 నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కందుల నారాయణకు బాధితురాలి ఫిర్యాదు!

మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణకు నేరుగా ఫిర్యాదు చేస్తూ, ఘటన సమయంలో ...

Read moreDetails

“రివ్యూ చేసి ఉంటే ఇవి ఉండేవి కావు…” – మంత్రిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ నేరుగా ప్రశ్నించారు. గతంలోనే ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించినప్పటికీ, ...

Read moreDetails

కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ కేసులో ACB చార్జిషీట్‌లో అభియోగాలు

రాష్ట్రంలో వివాదాస్పదంగా నిలిచిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ ...

Read moreDetails

మైలవరం పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంత్రి లోకేష్

మైలవరం మండలంలోని దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా ...

Read moreDetails

ఉల్లిపాయ దొంగ!!

ఒక గ్రామంలో ఓ అబ్బాయి ఉల్లిపాయలు దొంగలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. అతన్ని న్యాయమూర్తి ఎదుటకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి అతనికి ఒక అవకాశమిచ్చాడు - మూడు శిక్షలలో ఒకటి ...

Read moreDetails

S.I.R. నివేదికలో లోపాలు.. ఏడుగురు అధికారులపై ఈసీ కఠిన చర్యలు

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఏడుగురు అధికారులపై భారత ఎన్నికల సంఘం (Election Commission of India) క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ...

Read moreDetails

అసెంబ్లీలో లోకేష్ సవాల్: మీరు సిద్ధమా? రికార్డులను సభ ముందుంచుతాను!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన గత ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా సభలో ఎండగట్టారు. తన ...

Read moreDetails

ఆరోపణలు చేస్తే సరిపోదు.. ఆధారాలు ఉంటే చూపించండి !

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా, వాటికి ...

Read moreDetails

చెప్పింది చేస్తాం.. నిప్పులా నిలబడతాం!” – అసెంబ్లీలో నారా లోకేష్

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. రాజకీయ విమర్శలకు అతీతంగా, రాష్ట్ర అభివృద్ధి మరియు తన వ్యక్తిగత క్రెడిబిలిటీపై ఆయన చేసిన ...

Read moreDetails

34వ వార్డులో ఉద్రిక్తత.. సీఐ సస్పెన్షన్ డిమాండ్

పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్న సీఐ ప్రవర్తనపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News