Tag: Andhra pradesh

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్ ...

Read moreDetails

దావోస్ పర్యటనకు బయల్దేరిన లోకేష్‌కు యూరోప్‌లో ఘన స్వాగతం

దావోస్ పర్యటన నిమిత్తం జ్యూరిక్ చేరిన మంత్రి నారా లోకేష్ గారిని యూరోప్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ప్రాంతీయాంధ్రులు ఘనంగా స్వాగతించారు. ఆయన రాకను ఉత్సాహంగా ...

Read moreDetails

మలయాళ యాక్షన్‌ సినిమా ‘కాటాలన్‌’ టీజర్‌ విడుదలైంది.

ఆంటోనీ వర్గీస్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళం చిత్రం ‘కాటాలన్‌’. పాల్‌ జార్జ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా ...

Read moreDetails

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా ...

Read moreDetails

విశాఖ: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. సమతా కళాశాల వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం: విశాఖ ఎంవీపీ ప్రాంతంలోని సమతా కళాశాలలో చదువుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థి సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ఆత్మహత్యకు కారణం ...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే ...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని ...

Read moreDetails

భక్త కనకదాస జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా – నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా జరుపుకోనుంది ప్రభుత్వం

అమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ...

Read moreDetails
Page 86 of 95 1 85 86 87 95

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist