Tag: Andhra pradesh

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌ వినియోగిద్దాం..

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక పిలుపునిచ్చారు. శుక్రవారం తమ రోజువారీ కార్యక్రమాలకు ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(21-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ‘వనితా వేవ్‌ @100’

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనితా వేవ్‌ @100’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్కే బీచ్‌ తీరంలో ఉన్న ...

Read moreDetails

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

శ్రీవేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందువల్లే ఈ పుణ్యస్థలికి ఆదివరాహ, శ్వేతవరాహ క్షేత్రాలని పేర్లు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించి ఇక్కడే వెలిశాడు. కొంతకాలానికి ...

Read moreDetails

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!

మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించిన 'ప్రాజెక్టు పునర్విక' కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ప్రాణాంతక జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల కుటుంబాల్లో కొత్త ...

Read moreDetails

భక్తుల ప్రాణాలు అరచేతిలో: శ్రీవారిమెట్టు సరస్వతీ మండపం వద్ద చిరుతపులి పహారా!

శ్రీవారిమెట్టు నడక మార్గంలో చిరుతపులి సంచారం ఆదివారం ఉదయం భక్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. శేషాచల అటవీ ప్రాంతం నుండి దారి తప్పి వచ్చిన ఈ చిరుత, ...

Read moreDetails

చంద్రబాబు జన్మదిన వేళ అపూర్వ కానుక: శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు ₹44 లక్షల విరాళం!

సాధారణంగా తిరుమలలో రోజుకు లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. దీనికి అయ్యే ఖర్చును దాతలు భరించవచ్చు. విరాళం మొత్తం: భాష్యం విద్యాసంస్థల చైర్మన్ బి. రామకృష్ణ ...

Read moreDetails

సచివాలయ ఉద్యోగుల సమస్యలపై జిల్లాల వారీ సదస్సులు.. ప్రభుత్వానికి తుది నివేదిక సిద్ధం!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.63 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైందని సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో సరైన పని వాతావరణం ...

Read moreDetails

అన్న క్యాంటీన్‌లో బాబు బర్త్‌డే వేడుకలు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలను అత్యంత సామాన్యుల మధ్య, సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. విజయవాడలోని పటమటలో ఉన్న అన్న క్యాంటీన్‌కు విచ్చేసిన చంద్రబాబు ...

Read moreDetails

ఆడుకునే వయసులో పుస్తకాలా? ఈ ప్రభుత్వ బడి పిల్లల కథే వేరు!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అక్షర సేద్యం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేయాల్సిన వయసులో, ఈ చిన్నారులు ...

Read moreDetails

చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్‌డే సీఎం’.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబును ...

Read moreDetails

బుమ్రా ‘మిస్టరీ’ వీడిందా? పఠాన్ లాజిక్ వింటే మీకే అర్థమవుతుంది!

ఐపీఎల్ 2026లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎదుర్కొంటున్న వింత పరిస్థితిపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐదు ...

Read moreDetails

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది? వరుస ఓటములపై హార్దిక్ పాండ్య షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా నాలుగో ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయిన నేపథ్యంలో, కెప్టెన్ హార్దిక్ ...

Read moreDetails

ఆ క్యాచ్‌తోనే ముంబయి కథ ముగిసింది.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాస్టర్ మైండ్!

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపులో కెప్టెన్ ...

Read moreDetails

పంజాబ్ కింగ్స్ ఫ్యాన్ బేస్ పెరగడానికి కారణం నా రీల్సే! అర్ష్‌దీప్ సరదా కామెంట్స్!

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతుండటంతో జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌పై విజయం తర్వాత టీమ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ ...

Read moreDetails

యుద్ధం దెబ్బ: విమానయాన రంగానికి రూ.18,000 కోట్ల కోత!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత పర్యాటక, విమానయాన రంగాలపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ప్రమాదకరంగా మారడం, గగనతల ఆంక్షలు అమలులోకి ...

Read moreDetails

విప్రో చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు ...

Read moreDetails

సోనియా ఆశీస్సులతో పార్లమెంట్‌లోకి.. తెలంగాణ ప్రయోజనాలే నా లక్ష్యం: వేం నరేందర్‌రెడ్డి!

రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టం ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...

Read moreDetails

మీకు సొంత ఇల్లు ఉందా? రాష్ట్రంలో 1.36 కోట్ల మందికి ఇల్లు లేదట! సంచలన సర్వే వివరాలు!

తెలంగాణలో సామాజిక ఆర్థిక పరిస్థితులపై జరిగిన తాజా సర్వే నివేదిక రాష్ట్రంలోని వివిధ వర్గాల జీవన ప్రమాణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. ...

Read moreDetails

అసభ్యకర పోస్టుల వెనుక ‘సజ్జల’ తనయుడు? గుడివాడ పోలీసుల విచారణలో ఏం తేలింది?

సజ్జల భార్గవ్‌రెడ్డి పోలీసు విచారణ ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా ...

Read moreDetails

మహిళా రిజర్వేషన్ల వెనుక అసలు కథ ఇదే.. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టిన ఎంపీ పురందేశ్వరి !

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా ...

Read moreDetails

ఏపీలో 38 లోక్‌సభ సీట్లు..అమరావతికి ప్రత్యేక ఎంపీ! కొత్త మ్యాప్ చూశారా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం పెరుగుదల సూత్రం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. పద్ధతి: జనాభా నియంత్రణ పాటించిన ...

Read moreDetails

వైకాపాకు కొత్త పేరు పెట్టిన మంత్రి! గొడ్డలి పార్టీ వెనుక అసలు కథ ఏంటి?

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని జగన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి, జగన్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ...

Read moreDetails

సింగపూర్ పర్యటన: రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో రానున్న మంత్రులు!

రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కలిగిన నష్టాన్ని ఎత్తిచూపాయి. నమ్మకాన్ని పునరుద్ధరించడం: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుంచి ...

Read moreDetails

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం!

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అర్ధరాత్రి వేళ సంభవించిన భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు కేవలం ...

Read moreDetails

టీవీ అంటే షీయోమీదే! 4K QD-Mini LED టెక్నాలజీతో కళ్లు చెదిరే విజువల్స్..‘మినీ’ ధరలో ‘మాగ్జిమం’ ఫీచర్లు.!

షీయోమీ (Xiaomi) నుంచి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సరికొత్త విప్లవం మొదలైంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన Xiaomi TV S Mini LED Series 2026ను భారత్‌లో ...

Read moreDetails

నింగిలో నాలుగు గ్రహాల జాతర! తెల్లవారుజామున నిద్రలేస్తే అద్భుతాన్ని చూడొచ్చు.!

ఖగోళ ప్రియులకు కనువిందు చేసే అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది! దాదాపు 60 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అరుదైన గ్రహాల కలయిక (Planetary Alignment) జరగబోతోంది. ఏప్రిల్ 16 ...

Read moreDetails

మైదానంలో మెగా ప్రిన్స్‌కు గాయం:ఆందోళనలో అభిమానులు!

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు ప్రమాదం జరిగింది. తన కొత్త చిత్రం ‘బరి’ కోసం మైదానంలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయమైంది. వాలీబాల్‌ ...

Read moreDetails

యాక్షన్ జాతర మొదలు: ‘ఫోర్స్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహం వేట!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ పోలీస్ ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద తుపాను సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఏసీపీ యశ్‌వర్ధన్ సింగ్ పాత్రలో తనదైన ...

Read moreDetails

మీరా జాస్మిన్‌తో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్: ‘అతిమనోహరం’ టైటిల్ వెనుక సీక్రెట్ ఏంటి?

మలయాళ వెండితెరపై ప్రయోగాలకు చిరునామాగా నిలిచే మోహన్‌లాల్ మరో ఆసక్తికరమైన అవతారంలో మెరవబోతున్నారు. గతేడాది ట్యాక్సీ డ్రైవర్‌గా ‘తుడరుమ్‌’, ప్రేమికుడిగా ‘హృదయపూర్వం’ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ...

Read moreDetails

నిరాశలో మెగా ఫ్యాన్స్: ఏప్రిల్ 30 మిస్సయ్యింది..జూన్‌లో రాబోతున్న‘పెద్ది’.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు చిన్నపాటి నిరాశ కలిగించే వార్త ఇది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ ...

Read moreDetails

ఎట్టకేలకు క్లారిటీ: సందీప్ కిషన్ చేతికి ‘పవర్ పేట’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న ‘పవర్ పేట’ (Power Peta) చిత్రంపై ఎట్టకేలకు ...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

Read moreDetails

రోదసిలో పది రోజులు.. ఇరుకు గదిలో నలుగురు వ్యోమగాముల ‘స్పేస్’ కష్టాలు!

నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్టెమిస్‌ 2 (Artemis II) అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. దశాబ్దాల తర్వాత మానవుడు మళ్ళీ చంద్రుడి చెంతకు చేరిన ఈ ...

Read moreDetails

భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద టాటా గ్రూప్ సందడి.. 165 గదులతో ‘వివాంత’ హోటల్!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు పర్యాటక రంగాల్లో మరో కీలక అడుగు పడింది. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చెంతనే విలాసవంతమైన బస అందుబాటులోకి ...

Read moreDetails

2028 ఒలింపిక్స్ రేసులో సూర్య ఉంటాడా? ఇంగ్లాండ్ పర్యటనతోనే భవితవ్యం ఖరారు!

టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ (SKY) కెరీర్ ఇప్పుడు కీలక మలుపులో ఉంది. టీమ్ ఇండియాను కెప్టెన్‌గా విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ, ...

Read moreDetails

హైబ్రిడ్ మోడల్ వద్దు.. రాజ్యాంగబద్ధమైన విభజనే ముద్దు: కేంద్ర మంత్రి స్పష్టీకరణ!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' (జనాభా + జిడిపి)పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై ...

Read moreDetails

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి..మరి మండలి సంగతేంటి? చట్టసభల పునర్విభజనపై కొత్త చర్చ!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరుగుతున్నప్పటికీ, రాజ్యసభ, శాసనమండలి (MLC) స్థానాల విషయంలో మాత్రం ప్రస్తుతానికి నిశ్శబ్దం నెలకొంది. కేంద్రం ప్రతిపాదించిన ...

Read moreDetails

తెలంగాణలో ఎంపీ సీట్ల జాతర: 17 నుంచి 27కు పెంపు?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఊపందుకుంటోంది. ప్రస్తుతమున్న 17 స్థానాల సంఖ్య ఏకంగా 26 లేదా 27కు పెరిగే అవకాశం ...

Read moreDetails

మాట తప్పని కేసీఆర్: మహిళా రిజర్వేషన్లపై నాడు అసెంబ్లీలో..నేడు పార్లమెంటులో ఒకే మాట!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లులపై భారత రాష్ట్ర సమితి (BRS) తన వైఖరిని స్పష్టం చేసింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్, ...

Read moreDetails

ఏపీలో 13 కొత్త లోక్‌సభ స్థానాలు..13 మంది మహిళా ఎంపీలకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపం భారీగా మారబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులోకి వస్తే, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో విప్లవాత్మక మార్పులు ...

Read moreDetails

పోలవరం టార్గెట్ 2027: పనుల్లో నాణ్యతే ముఖ్యం – గోదావరి బోర్డు ఛైర్మన్ క్లారిటీ!

పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ, పురోగతిపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఛైర్మన్ పద్మ డోర్జే గ్యాంబా మంగళవారం క్షేత్రస్థాయిలో కీలక పర్యటన చేశారు. ప్రాజెక్టు ...

Read moreDetails

విజయవాడలో ఏసీబీ స్పీడ్..శాంతి ఆస్తుల కేసులో కీలక మలుపు!

దేవదాయ శాఖలో ప్రకంపనలు సృష్టించిన అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ (ACB) పట్టు బిగిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన ఆమెను, ...

Read moreDetails

లాస్ట్ మినిట్ లక్: వేట ముగిసే వేళ వలలో పడ్డ భారీ పండుగప్ప! ధర ఎంతో తెలుసా ?

అంతర్వేది సముద్ర తీరంలో మత్స్యకారులకు అరుదైన 'పండుగప్ప' (Barramundi) పంట పండింది. చేపల వేటపై నిషేధం (Fishing Ban) అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందు మత్స్యకారుల ...

Read moreDetails

పూడి శ్రీహరి అరెస్టు సంచలనం – అసలు ఏం జరిగింది?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చీఫ్ పీఆర్‌వో, ప్రస్తుత వైకాపా మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా ...

Read moreDetails

రూ. 12 వేలకే 5G స్మార్ట్‌ఫోన్: బడ్జెట్ ధరలో రెడ్‌మీ సరికొత్త సంచలనం!

చైనా టెక్ దిగ్గజం షియోమీ భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ధమాకాను తీసుకొచ్చింది. Redmi A7 Pro 5G పేరుతో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్, కేవలం ...

Read moreDetails

ఇంటర్ తర్వాత గ్లోబల్ మేనేజ్‌మెంట్ కెరీర్: ఐఐఎఫ్‌టీ (IIFT) కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ!

దేశంలోని అత్యున్నత బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT), తన కాకినాడ క్యాంపస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ...

Read moreDetails
Page 1 of 20 1 2 20

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News