Tag: Andhra pradesh

బాపట్లలో బీభత్సం.. ఈదురుగాలులకు భారీ సూచిక బోర్డు ధ్వంసం

బాపట్లలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా గాలుల తీవ్రత పెరగడంతో పట్టణ శివారులోని 216ఏ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన భారీ ...

Read moreDetails

దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు సమీపంలో కెమికల్‌ డ్రమ్ములు కలకలం సృష్టించాయి. రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్స్‌, యాసిడ్‌తో నింపిన డ్రమ్ములను పడేసి ...

Read moreDetails

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్‌ నందన అరెస్ట్‌

సోమవారం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆమెను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ...

Read moreDetails

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తిరుమలలోనే కాకుండా తిరుపతి నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచే భక్తులకు ...

Read moreDetails

ఎత్తిపోతలలో ఇక థ్రిల్‌ మామూలుగా ఉండదు!

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఎత్తిపోతల జలపాతం మరో సరికొత్త ఆకర్షణతో పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతోపాటు సాహస వినోదాన్ని ...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ...

Read moreDetails

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక ...

Read moreDetails

పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరఫున వరుసగా మూడో ఏడాది శ్రావణ కానుక అందింది. ఇందులో భాగంగా 10 ...

Read moreDetails

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ...

Read moreDetails

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ...

Read moreDetails

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం ...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ...

Read moreDetails

మత్తు కోసం ట్రెమడాల్‌.. యువతకు అడ్డగోలు విక్రయాలు!

వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్‌ ఇంజెక్షన్లు మత్తు పదార్థాలుగా మారుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువత, విద్యార్థులు వీటిని మత్తు కోసం వినియోగిస్తున్నట్లు ...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ...

Read moreDetails

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి అక్రమ దందాకు సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. గంజాయి డాన్‌గా పేర్కొంటున్న నీతూబాయికి సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ...

Read moreDetails

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ శ్రేణుల బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జీవితకాలంలో పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ...

Read moreDetails

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ ఏలేరు, ...

Read moreDetails

యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

జనసేన పార్టీకి యువతే ప్రధాన బలమని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ...

Read moreDetails

మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ...

Read moreDetails

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ...

Read moreDetails

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మంత్రి నాదెండ్ల ...

Read moreDetails

టోల్‌ప్లాజా వద్ద టాటా ఏస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రహదారి మరమ్మతు పనులకు కూలీలను తీసుకెళ్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. అందులో ఉన్న కూలీలను ఒక్కొక్కరినీ ...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడి కాలిపై సీఐ కాల్పులు

దేవరపల్లి ఘటనలో పోలీసులపై దాడి చేసి పరారైన గంజాయి స్మగ్లింగ్‌ నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. వారిలో ఒకడైన అక్కిదాసరి అవినాథ్‌ కంకిపాడు పరిధిలో పోలీసులకు ...

Read moreDetails

తమ్ముడి ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలి: చిరంజీవి

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పలువురు ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జలస్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేయడం వల్లే కూటమి ప్రభుత్వం ...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ ...

Read moreDetails

పుడమి తల్లికి పచ్చకోక.. కట్టింది గోదారమ్మ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గోదావరి డెల్టాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ...

Read moreDetails

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారి వంతెన వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ...

Read moreDetails

చంద్రబాబు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం: పూల సుబ్బయ్య కుమార్తె

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పూల సుబ్బయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య చేసిన విశేష కృషిని ...

Read moreDetails

హత్యాయత్నం కేసులో బెంగళూరు వైద్యుడి అరెస్ట్‌

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు మండలం ఉప్పుగుంటపల్లెలో జులై 22న చాగనబోయిన మురళీమోహన్‌పై కత్తులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ వ్యాపార ...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

పోలీసులపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కంకిపాడు మండలంలో చోటుచేసుకుంది. కోమటికుంటలాకుల డొంకరోడ్డులో నిందితుడు అవినాద్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు ...

Read moreDetails

మూడేళ్లకోసారి రూ.లక్ష కోట్ల వ్యాపారం పెంపే లక్ష్యం

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వ్యాపార విస్తరణకు భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రతి మూడేళ్లకు బ్యాంక్‌ వ్యాపారాన్ని మరో రూ.లక్ష కోట్ల మేర పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం ...

Read moreDetails

ఆరుగురు ప్రయాణికులుంటే చాలు.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు!

టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. ఈ సదుపాయాన్ని ...

Read moreDetails

పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–పట్టణ పథకం 2.0 కింద పట్టణ పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా ...

Read moreDetails

తెలంగాణ నీటి వాటాను ఏపీ తరలిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనం: హరీశ్‌రావు

నీటి కేటాయింపులు లేకపోయినా, వరద జలాలు రాకపోయినా ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ దాటి తరలిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ...

Read moreDetails

మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏపీ మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు రెండేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏం తేల్చారని ప్రశ్నించింది. ...

Read moreDetails

పూల సుబ్బయ్య కుమార్తెలకు సీఎం చంద్రబాబు సత్కారం

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పోరాడిన పూల సుబ్బయ్య కుటుంబాన్ని ...

Read moreDetails

కర్ణాటకలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లపుర రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. క్షణాల్లో దగ్ధం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-అనకాపల్లి 16వ నంబరు జాతీయ రహదారిలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధమై డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. గండిగుండం ...

Read moreDetails

వెలిగొండకు జలకళ.. ఫేజ్‌-1ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ...

Read moreDetails

భక్తుల కోసం ఏర్పాట్లంటూ కోట్ల ఖర్చు.. దుర్గగుడికి నగరపాలిక బిల్లులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా, భవానీదీక్ష విరమణ వేడుకలకు ఏటా భారీగా భక్తులు తరలివస్తుంటారు. వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగంగా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలను ...

Read moreDetails

20 ఏళ్ల పగ.. చివరికి పంజా విసిరింది!

గుంటూరులో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పగకు ఓ వ్యక్తి దారుణ హత్యతో ముగింపు పలికిన ఘటన కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల ...

Read moreDetails
Page 1 of 24 1 2 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News