Tag: Andhrapradesh

విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో కూడా ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు మార్గదర్శకం: నారా లోకేశ్.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగమే ఆంధ్ర రాష్ట్రానికి పునాది: సీఎం చంద్రబాబు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి ...

Read moreDetails

ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: చంద్రబాబు

అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ...

Read moreDetails

టీడీపీ జాతీయ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో స్మారక కార్యక్రమం భక్తి భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ...

Read moreDetails

అమరావతిలో ఘనంగా ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ.

అమరావతి రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. తుళ్ళూరు ...

Read moreDetails

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహానికి మంత్రి నారా లోకేష్ మరియు టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ...

Read moreDetails

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణ

అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థంగా నిర్మిస్తున్న 58 అడుగుల ఎత్తైన విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ విగ్రహాన్ని E9 ...

Read moreDetails

నేటి నుంచి ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 ...

Read moreDetails
Page 11 of 42 1 10 11 12 42

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist