Tag: Andhrapradesh

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

నిద్రలో డ్రైవర్ తప్పిదం: రోడ్డుపై ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో మినీ ట్రక్ ఎదురుగా ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

Read moreDetails

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

Read moreDetails

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పౌరసరఫరాల శాఖ అధికారులు భారీ బ్రేక్ వేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ ...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

Read moreDetails

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన దివ్యాంగ విద్యార్థి హర్షవర్దన్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆయన, తన పట్టుదలతో ఇటీవల కర్ణాటక ...

Read moreDetails

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజ్‌, మద్దువలస, జంఝావతి, హిరమండలం లిఫ్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్లీ సీఎం రేఖా గుప్తా.

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం వేకువజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి జరిగిన తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ...

Read moreDetails
Page 1 of 40 1 2 40

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist