Tag: Andhrapradesh

భవిష్యత్తు అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కీలకం: మంత్రి కొండపల్లి

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ...

Read moreDetails

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన ...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన కుమారుడు.. తల్లీబిడ్డల్ని ఒక్కటి చేసిన ‘సర్‌’

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఓ వ్యక్తిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) తల్లితో మళ్లీ కలిపింది. ...

Read moreDetails

సీఎంఈఆర్‌ఐలో 27 టెక్నీషియన్‌ పోస్టులు.. 10వ తరగతి, ఐటీఐతో దరఖాస్తు

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ)లో 27 టెక్నీషియన్‌-1 (గ్రూప్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్న ...

Read moreDetails

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహం చోరీకి గురైంది. గోవిందమాల ధరించి ఆలయం వద్దకు ...

Read moreDetails

మద్యం మత్తులో దారుణం.. నిద్రిస్తున్న కుమారుడిని హతమార్చిన తండ్రి

మద్యం మత్తు కన్న మమకారాన్ని చిదిమేసిన విషాద ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన ...

Read moreDetails

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

రాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు ...

Read moreDetails

జనసేన ఎంపీలకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై జనసేన పార్టీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. ...

Read moreDetails

ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ వైస్‌ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్‌ రమేష్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతున్న చిక్కాల మెహర్‌ రమేష్‌ను రాష్ట్ర ప్రభుత్వం వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. ...

Read moreDetails

ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్ల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్లు (ఆర్థిక శాస్త్రం) పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ ...

Read moreDetails

పొగాకు రైతులకు మెరుగైన ధరలు అందేలా చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చి పొగాకుకు ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా

తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆమె అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు ...

Read moreDetails

గుంటూరు మహిళపై దాడి ఘటన.. హోం మంత్రి అనిత ఆగ్రహం

గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తా.. పెను ప్రమాదం తప్పింది

కొండపి నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు కొండపి–మద్దులూరు ప్రధాన రహదారిలోని ద్వారకా సీఫుడ్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ...

Read moreDetails

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆరోగ్యం నిలకడ

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బుధవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర ...

Read moreDetails

ఏపీలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. ఈ నెల 24న నిర్వహణ

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంచే ఉద్దేశంతో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ...

Read moreDetails

ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ నిలుపుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలకు సంబంధించి అమల్లో ఉన్న 1980 నాటి ఏపీ సవరించిన పెన్షన్ నిబంధనల్లో ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. ఈ మేరకు ...

Read moreDetails

ఏపీ లిక్కర్ స్కామ్: ఈడీ విచారణలో తొలి రోజు ముగింపు

ఏపీలో సంచలనం రేపిన మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో అరెస్టైన కీలక నిందితులు రాజ్ ...

Read moreDetails

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు

వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 ...

Read moreDetails

ఏసీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా కల్యాణ్‌కృష్ణ నియామకం

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)లో కీలక నియామకం జరిగింది. ఐపీఎల్‌ మాజీ ఆటగాడు దొడ్డపనేని కల్యాణ్‌కృష్ణను ఏసీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా నియమించారు. విజయవాడలోని ఏసీఏ ...

Read moreDetails

పవన్‌కల్యాణ్‌కు డిశ్చార్జి.. కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు చేరిక

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను బుధవారం ...

Read moreDetails

ఆగస్టు 7 నుంచి ‘నేతన్నకు భరోసా’.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘నేతన్నకు భరోసా’ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ...

Read moreDetails

టీటీడీ ట్రస్టులకు ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్‌ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో మార్పులు ...

Read moreDetails

పోలవరం-బనకచర్ల పిటిషన్‌లో కీలక పరిణామం.. ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పిటిషన్‌పై ప్రాథమిక ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం.. స్వామివారి సర్వదర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ...

Read moreDetails

ప్రపంచ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ బోర్డులో గుంటూరు డాక్టర్‌ పి.విజయకు చోటు

గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్‌ పి. విజయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. లలితా పీవీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో న్యూరోసైన్సెస్‌ విభాగాధిపతిగా, ...

Read moreDetails

అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ సాంకేతిక సహకారం

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ అనుభవం, ...

Read moreDetails

దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, ...

Read moreDetails

16 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌.. 24న సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే జరిగిన విడతల్లో సీట్లు పొందలేని అభ్యర్థులు, ...

Read moreDetails

డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల ఫలితాలు విడుదల.. మూడు సబ్జెక్టుల్లో ఎంపిక జాబితా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ...

Read moreDetails

దాల్మియా భారత్‌ సిమెంట్‌ విస్తరణకు నేడు లోకేశ్‌ శంకుస్థాపన

వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలంలోని దాల్మియా భారత్‌ సిమెంట్‌ పరిశ్రమ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ...

Read moreDetails

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. రాజకీయాల్లో ఓ శకం ముగింపు

మాజీ మంత్రి, వైకాపా నేత, కాపు ఉద్యమ ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ...

Read moreDetails

హైదరాబాద్‌-విజయవాడ హైవే నిర్వహణకు మూడు ఏజెన్సీలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) నిర్వహణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మూడు ఏజెన్సీలకు అప్పగించింది. ప్రయాణికులకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, రహదారి ...

Read moreDetails

పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు మరింత ఊతమిస్తూ పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలోనే తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు ...

Read moreDetails

కడపలో దాల్మియా సిమెంట్‌ విస్తరణ.. రూ.3,100 కోట్ల పెట్టుబడి

‘దాల్మియా భారత్‌ గ్రూప్‌’ ఆంధ్రప్రదేశ్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో ఉన్న దాల్మియా ...

Read moreDetails

రేషన్‌ దుకాణాల్లో మినీ మార్టులు.. పౌరసరఫరాల శాఖ అనుమతులు

రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల రూపురేఖలు మార్చేందుకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. రేషన్‌ షాపులను కేవలం నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలుగా కాకుండా, వినియోగదారులకు మరిన్ని ...

Read moreDetails

శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం.. 41.89 టీఎంసీలే నిల్వ

శ్రీశైలం జలాశయంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలోనే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండగా, ...

Read moreDetails

ఏపీలో ఎండల దెబ్బ.. 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లో వేసవి కాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే ...

Read moreDetails

సీలేరు నదిలో విషాదం.. యువకుడు మృతి, ఆరుగురికి తప్పిన ప్రమాదం

పోలవరం జిల్లాలోని ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద చోటుచేసుకున్న సీలేరు నది ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. సరదాగా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఏడుగురు యువకులు ఊహించని ...

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ...

Read moreDetails

కానూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం

కృష్ణా జిల్లా కానూరులోని జేఆర్‌డీ టాటా పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం ఉదయం అనూష గ్యారేజీలో మరమ్మతుల కోసం నిలిపి ...

Read moreDetails

మార్కాపురంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి కలకలం

మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో ముందు చక్రం ఊడిపోవడంతో ఒక్కసారిగా ...

Read moreDetails

విశాఖ సమీప బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత

విశాఖ సమీపంలోని బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.05 ...

Read moreDetails

జూలై 14–19 మధ్య ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు: ఆర్టీసీ జేఏసీ

రెండో దశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని కోరుతూ ...

Read moreDetails

అక్టోబర్ శ్రీవారి సేవల టికెట్లు: జూలై 18న ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభం

తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు ...

Read moreDetails
Page 1 of 17 1 2 17

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News