Tag: Andhrapradesh

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

అరుదైన ఖనిజంగా గుర్తింపు పొందిన మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియతో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆందోళన ...

Read moreDetails

2027 సెప్టెంబరుకు ఏపీలో 100% అక్షరాస్యత లక్ష్యం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన ...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ ...

Read moreDetails

రిసార్టులో బర్త్‌డే పార్టీ.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం

విశాఖలో బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని ఓ రిసార్టులో సోమవారం రాత్రి యువతీయువకులు పుట్టినరోజు ...

Read moreDetails

తునిలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

మంగళవారం ఉదయం కాకినాడ జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తునిలోని డీమార్ట్‌ సమీపంలో ఒడిశా నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. ...

Read moreDetails

ఆంధ్రా కాఫీ హౌస్‌.. సాగు నుంచి ఎగుమతుల దాకా దూసుకెళ్తున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ కాఫీ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఒకవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా.. మరోవైపు రాష్ట్రంలో కాఫీ ప్రాసెసింగ్‌, ...

Read moreDetails

కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు.. కొత్త చరిత్రకు నాంది: చంద్రబాబు

వెలిగొండ సాగునీటి ప్రాజెక్టుతో కరవు ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ బంగారు కొండగా మారుతుందని పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ...

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద ఆదివారం రాత్రి ...

Read moreDetails

తొలి కాన్పులోనే 10 పిల్లలు.. రూబీ రికార్డు!

రాజమహేంద్రవరంలో ఓ పెంపుడు కుక్క తొలి కాన్పులోనే పది పిల్లలకు జన్మనివ్వడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా లాబ్రడార్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన శునకాలు ఒక్క కాన్పులో సుమారు ...

Read moreDetails

విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన

బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన విమానం.. నిర్ణీత సమయం దాటినా బయల్దేరలేదు. దీంతో ...

Read moreDetails

పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

అనంతపురం నగరంలోని పాతూరు శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అష్టలక్ష్మీ పూజోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు ...

Read moreDetails

సీఎం చంద్రబాబుకు రాఖీ శుభాకాంక్షలు.. అభిమానాన్ని చాటుకున్న మహిళా నేతలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ...

Read moreDetails

ఒంగోలు అభివృద్ధిలో మరో ముందడుగు.. రూ.100 కోట్లతో 5 స్టార్‌ హోటల్‌

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్‌ 5 స్టార్‌ హోటల్‌కు ...

Read moreDetails

హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు గన్‌మన్‌గా పనిచేసిన పార్టీ ప్లటూన్‌ కమిటీ సభ్యురాలు ముచ్చిక మంగితోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం చింతూరులో పోలవరం ...

Read moreDetails

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు ...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలోని 11వ నంబర్‌ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో ...

Read moreDetails

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు వీరబాబు వినూత్న ఆలోచనతో తామర సాగు చేపట్టారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను తన ...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక ప్రగతి ఆగొద్దు.. శాఖలకు సీఎం సూచనలు

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

ఆర్థిక ప్రగతికి సమగ్ర ప్రణాళిక.. 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా ...

Read moreDetails

అమరావతి పనులపై కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. పార్లమెంట్‌ భవనంలో సోమవారం తెదేపా ఎంపీలు కేంద్ర హోంమంత్రిని ...

Read moreDetails

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంటకు తీవ్ర విషాదం

రాజమహేంద్రవరంలోని కాతేరు సమీప గామన్‌ వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ ప్రేమజంటకు సంబంధించిన విషాద ఘటన కలకలం రేపింది. వంతెన సమీపంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో ...

Read moreDetails

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో ...

Read moreDetails

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో దివ్యాంగ దంపతుల విషాదాంతం కలకలం రేపింది. భార్యను హతమార్చిన అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంకింగ్స్‌లో విజయవాడ దుర్గగుడి వరుసగా రెండో నెలా మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ఆరో ...

Read moreDetails

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘నేతన్నల సేవలో’ పథకం కింద మిగిలిపోయిన అర్హులందరికీ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ...

Read moreDetails

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) పాలసీని విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం స్నేహితులతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా గుంటూరు నగర శివారులోని ...

Read moreDetails

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ...

Read moreDetails

వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు

రాజమహేంద్రవరం సమీపంలోని ములకల్లంక గ్రామం చుట్టూ గోదావరి జలాలు, పచ్చని కొబ్బరి తోటలతో ఆహ్లాదకరంగా కనిపించినా.. అక్కడి ప్రజల జీవితం మాత్రం రాకపోకల సమస్యతో ఇబ్బందుల్లోనే ఉంది. ...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం: కొండపల్లి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల కేంద్రంలో విద్యా రంగానికి సంబంధించిన రెండు కీలక భవన సముదాయాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రూ.2.12 కోట్లతో నిర్మించిన కస్తూర్బా ...

Read moreDetails

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

పెదపాడు మండలంలోని అప్పనవీడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. ...

Read moreDetails

నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్‌లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ ప్రాంత ...

Read moreDetails

విశాఖను ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వీఈఆర్‌ ప్రాజెక్టు ...

Read moreDetails

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు కృష్ణతేజ గెస్ట్‌హౌస్‌ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల ...

Read moreDetails

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న సహస్రఘటాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. 2015 జులై 28 తర్వాత మళ్లీ ఈ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. వర్షాభావ ...

Read moreDetails

ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ...

Read moreDetails

బాలకృష్ణకు శస్త్రచికిత్స.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...

Read moreDetails

భవిష్యత్తు అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కీలకం: మంత్రి కొండపల్లి

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ...

Read moreDetails

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన ...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన కుమారుడు.. తల్లీబిడ్డల్ని ఒక్కటి చేసిన ‘సర్‌’

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఓ వ్యక్తిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) తల్లితో మళ్లీ కలిపింది. ...

Read moreDetails

సీఎంఈఆర్‌ఐలో 27 టెక్నీషియన్‌ పోస్టులు.. 10వ తరగతి, ఐటీఐతో దరఖాస్తు

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ)లో 27 టెక్నీషియన్‌-1 (గ్రూప్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్న ...

Read moreDetails

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహం చోరీకి గురైంది. గోవిందమాల ధరించి ఆలయం వద్దకు ...

Read moreDetails

మద్యం మత్తులో దారుణం.. నిద్రిస్తున్న కుమారుడిని హతమార్చిన తండ్రి

మద్యం మత్తు కన్న మమకారాన్ని చిదిమేసిన విషాద ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన ...

Read moreDetails

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

రాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు ...

Read moreDetails

జనసేన ఎంపీలకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై జనసేన పార్టీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. ...

Read moreDetails
Page 1 of 18 1 2 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News