Tag: AndhraPradeshNews

రెండు అంశాలు… ఒకే పార్టీ… మండలిలో ఆసక్తికర పరిస్థితి

అమరావతి శాసన మండలిలో వైసీపీ తరఫున రెండు వేర్వేరు వాయిదా తీర్మానాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం, ఇందాపూర్ డెయిరీ అంశాలపై ...

Read moreDetails

నారా లోకేశ్ (Nara Lokesh) : నా ఖర్చుతోనే మ్యాచ్ చూశా

మంత్రి నారా లోకేశ్ కొలంబోలో జరిగిన భారత్–పాక్ మ్యాచ్‌కు వ్యక్తిగత ఖర్చుతోనే హాజరయ్యానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు వినియోగించలేదని ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. ...

Read moreDetails

మదనపల్లి ఘటనలో కీలక మలుపు… నిందితుడు అనుమానాస్పద మృతి

మదనపల్లి పట్టణాన్ని కుదిపేసిన బాలికపై అత్యాచారం–హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లి ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ...

Read moreDetails

రొయ్యల చెరువులో దుర్ఘటన.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీబిడ్డలు

రొయ్యల చెరువు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ...

Read moreDetails

మన్యం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.దుకాణం పూర్తిగా దగ్ధం

మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని రాజాం రోడ్డులో ఉన్న తుక్కు దుకాణంలో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణంలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులు, ...

Read moreDetails

ఏపీ అభివృద్ధికి అంతర్జాతీయ మద్దతు.. గేట్స్‌తో సీఎం భేటీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. సీఎం చంద్రబాబుతో Bill Gates భేటీ కావడం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉదయం గన్నవరం ...

Read moreDetails

అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు: గవర్నర్ ప్రసంగం

పారదర్శకతకు ప్రాముఖ్యతనిస్తూ 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, సంక్షేమం–అభివృద్ధి సమతుల్యత కోసం పది సూత్రాలు రూపొందించామని గవర్నర్ తెలిపారు. “స్వర్ణాంధ్ర విజన్” ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపర్చే ...

Read moreDetails

గుంటూరులో బిర్యానీ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు

బిస్మిల్లా హోటల్లో పాడైన మాంసం స్వాధీనం గుంటూరు నగరంలో ఆహార భద్రతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు ...

Read moreDetails

నదిలో పసికందును వదిలేసి భర్తకు ఫోన్‌.. చోడవరం ఘటన కలకలం

మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ...

Read moreDetails

తుని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం: జార్ఖండ్ నిందితుడు అరెస్ట్.

శనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్‌టీ రోడ్డులో రామా థియేటర్ ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి ...

Read moreDetails
Page 5 of 6 1 4 5 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist