Tag: AndhraPradeshNews

మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు సర్డర్

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు (55) ఎలియాస్ సోమన్న ఎలియాస్ సూరన్న ఏపీ పోలీసులు ఎదురెదురుగా ...

Read moreDetails

ప్రైవేట్ బస్సుల్లో అదనపు సరుకు.. ప్రయాణికుల భద్రతకు ముప్పు

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తరచుగా ప్రమాదాలకు కారణంగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతున్నా రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. బస్సులు ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉన్నప్పటికీ, ...

Read moreDetails

డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు

మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంకర టిప్పర్ ...

Read moreDetails

100, 108 నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కందుల నారాయణకు బాధితురాలి ఫిర్యాదు!

మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణకు నేరుగా ఫిర్యాదు చేస్తూ, ఘటన సమయంలో ...

Read moreDetails

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం… కోట్ల నష్టం

అమరావతి రాయపూడి సమీపంలో మేఘా సంస్థ క్యాంపుసైటులో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.రాత్రి 10.30 ...

Read moreDetails

విజయవాడలో పూర్ణ జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు.

సీనియర్ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (పూర్ణ) గారి అకాల మరణం రాష్ట్రంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ...

Read moreDetails

ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రారంభోత్సవం

విశాఖపట్నం నగరంలో పారిశ్రామిక రంగానికి కొత్త మైలురాయి నెలకొల్పింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య ...

Read moreDetails

మంగళగిరిలో తెదేపా కార్యకర్తలకు ప్రత్యేక వైద్య శిబిరం

మంగళగిరి గ్రామీణం, ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే తొలిసారిగా తెదేపా కార్యకర్తలు, నాయకుల కోసం మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం మంగళగిరిలోని ఈద్గా ...

Read moreDetails

జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమం: చెరువులుగా మారుస్తున్నారు

జిల్లాలో అక్రమ భూమి ఆక్రమణ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించి, చెరువులుగా మార్చి లీజులు ఇచ్చే దందా కొనసాగుతోంది. వైకాపా ప్రభుత్వం కాలంలో ఒక ...

Read moreDetails

మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం

మంగళగిరిలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన అడుగుగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18-03-2026 ఉదయం 10 గంటలకు మంగళగిరి కొత్త బస్టాండ్ ...

Read moreDetails
Page 4 of 10 1 3 4 5 10

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist