Tag: Breaking news

నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!

నేపాల్‌లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. Kathmandu: దేశంలో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ...

Read moreDetails

జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ప్రగతి’ మరియు ‘వికాస్’ పేరుతో ...

Read moreDetails

అస్సాంలో కూలిపోయిన సుఖోయ్‌ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్ల మృతి..!!

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం అస్సాంలో కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి గురువారం సాయంత్రం ...

Read moreDetails

ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!

రాజధాని శివార్లలో భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ స్థలాలపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత వెంచర్లలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల మార్పులు ...

Read moreDetails

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం ...

Read moreDetails

గంగవరం, అడ్డతీగల పరిధిలో పెద్దపులి.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..!!

అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో ఈ పులి తిరుగుతున్నట్లు సమాచారం లభించింది. ముఖ్యంగా ...

Read moreDetails

పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం.. ఆలస్యమైన విమానాలు..!!

గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కప్పుకుంది. తెల్లవారుజామున ఏర్పడిన ఘనమైన పొగమంచు కారణంగా రన్‌వేపై విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. దీంతో విమానాల ల్యాండింగ్, ...

Read moreDetails

పిల్లల పెంపకానికి ప్రభుత్వం అండ.. కొత్త పథకాలు సిద్ధం..అసెంబ్లీలో సీఎం ప్రకటన..!!

రాష్ట్రంలో జనాభా సమతుల్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా విడుదల చేస్తూ పలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు ...

Read moreDetails
Page 24 of 106 1 23 24 25 106

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist