Tag: Breaking news

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పురపాలిక పరిధిలో వినాయక నిమజ్జన వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దకంజర్ల నేరేడు చెరువులో గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ...

Read moreDetails

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని కవర్‌ చేసేందుకు గాల్లోకి వెళ్లిన న్యూస్‌ హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ...

Read moreDetails

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. లగేజ్‌ బ్యాగ్‌లో 46 జిలెటిన్‌ స్టిక్స్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్దకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌ అలీ అనే ...

Read moreDetails

జిన్‌పింగ్‌కు మోదీ తన చిత్రపటాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారా? అసలు నిజం ఇదే!

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా ...

Read moreDetails

దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు సమీపంలో కెమికల్‌ డ్రమ్ములు కలకలం సృష్టించాయి. రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్స్‌, యాసిడ్‌తో నింపిన డ్రమ్ములను పడేసి ...

Read moreDetails

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ...

Read moreDetails

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు నదిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా ...

Read moreDetails

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి అక్రమ దందాకు సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. గంజాయి డాన్‌గా పేర్కొంటున్న నీతూబాయికి సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ...

Read moreDetails

కర్ణాటకలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లపుర రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ...

Read moreDetails

వేప చెట్టు వివాదం.. ఇద్దరి ప్రాణాలు బలి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం ...

Read moreDetails

దౌత్య ఒత్తిడితో దిగొచ్చిన నేపాల్‌.. పరిమితంగా విదేశీ సహాయక బృందాలకు అనుమతి

జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో సహాయక చర్యలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను అనుమతించబోమని తొలుత ప్రకటించిన నేపాల్‌.. తాజాగా తన నిర్ణయాన్ని ...

Read moreDetails

కొత్త కారు పూజలో విషాదం.. మామను బలిగొన్న కారు

కొత్త కారు పూజ కోసం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూజ సమయంలో కారును ముందుకు కదపాలని పూజారి సూచించడంతో డ్రైవర్‌ పొరపాటున ...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు ...

Read moreDetails

విశాఖలో కలకలం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

విశాఖపట్నంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అయితే పోలీసులు ...

Read moreDetails

రూ.60 కోట్ల అక్రమ ఆస్తుల గుట్టు రట్టు.. గనులశాఖ ఏడీపై అనిశా వేటు

గనులశాఖ సహాయ సంచాలకుడు బొజ్జ జయరాజుపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశా అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌, వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ...

Read moreDetails

చిలకలూరిపేటలో విషాదం.. ఒకే కుటుంబాల్లో తీరని శోకం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు ...

Read moreDetails

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

మార్కాపురం జిల్లాలో మహిళ అదృశ్యం కేసు మలుపు తిరిగింది. అప్పుగా ఇచ్చిన రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను మరో మహిళ హత్య చేసినట్లు పోలీసులు ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

ముంబయి శివారులోని భాండుప్‌ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భవనంలోని పదో అంతస్తు నుంచి కిందపడిన 26 ఏళ్ల నవవధువు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. భవనానికి ఆనుకుని ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

రక్షాబంధన్‌ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. దీంతో పండగ సీజన్‌లో స్వీట్లకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ...

Read moreDetails

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా ...

Read moreDetails

ముంచెత్తిన వరద ప్రవాహం.. నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీమ్‌

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బొలెరో వాహనం అదుపుతప్పి బిన్‌ ...

Read moreDetails

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని కార్ల సర్వీసింగ్‌, రిపేరింగ్‌ గూడెంలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ...

Read moreDetails

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

యూఏఈలోని దుబాయ్ నగరం మంగళవారం రాత్రి వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుళ్లు సంభవించినట్లు ...

Read moreDetails

డ్రోన్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కూరగాయల వ్యాపారి

ఉక్రెయిన్‌లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఖేర్సన్‌ నగరంలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారి యూరి (52)పై డ్రోన్‌ వెంబడించి దాడి చేసిన ...

Read moreDetails

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. స్వాత్‌ వ్యాలీలోని కబాల్‌ టౌన్‌లో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ...

Read moreDetails

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భివండీలో నాలుగంతస్తుల భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలాజీనగర్‌ ప్రాంతంలో గురువారం రాత్రి 11:20 గంటల సమయంలో కోహినూర్‌ బిల్డింగ్‌లోని ...

Read moreDetails

కొత్త ఫోన్‌ కోసం చూస్తున్నారా?.. ఆగస్టులో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తున్న టెక్‌ ప్రియులకు ఆగస్టు నెల ఆసక్తికరంగా మారనుంది. పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ...

Read moreDetails

హాస్టల్‌లో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని కేజీబీవీ టైప్‌-4 వసతిగృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని వసతిగృహంలో ...

Read moreDetails

మృతిచెందారని భావించిన మహిళలో కదలిక.. అంబులెన్స్‌ కుదుపుతో ఊపిరి

ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కైకలూరు మండలం భుజబలపట్నానికి చెందిన మాజీ సర్పంచి గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ...

Read moreDetails

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

చదువులో ప్రతిభ కనబరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్న ముర్రం శివాని ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి భవిష్యత్తు కనిపిస్తున్న సమయంలో ఆమె ...

Read moreDetails

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన వదినపై దాడి చేసి హత్య ...

Read moreDetails

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న సైఫ్‌ అహ్మద్‌ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదైన ...

Read moreDetails

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానికి ఊరట.. కేసును శాశ్వతంగా మూసివేసిన సుప్రీంకోర్టు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును, గతంలో ...

Read moreDetails

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన దీపారెడ్డి.. ఆమనగల్లు మండలం ...

Read moreDetails

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

పోటీ పరీక్షల్లో అక్రమాలు, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర లేని మైనర్లపై కఠిన చర్యలు ...

Read moreDetails

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సుమారు 8 నెలల పాటు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకున్నారు. నాసాకు చెందిన క్రిస్‌ ...

Read moreDetails

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ...

Read moreDetails

ప్రతీకార దాడులతో కుదిపిన ఇరాన్ – బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లక్ష్యాలు

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తత వైపు సాగుతున్నాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో జరిగిన అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ...

Read moreDetails

జీవితాన్ని మార్చే 3 మహా శక్తివంతమైన మంత్రాలు

ఓం నమః శివాయ..!!3 అత్యంత శక్తివంతమైన మంత్రాలు..! ఓం..!సృష్టికి మూల మహా మంత్రం!ప్రాముఖ్యత: 'ఓం'అనేది సమస్త విశ్వం యొక్క మూల శబ్దం (Cosmic Sound) గా పరిగణించబడుతుంది.సృష్టి, ...

Read moreDetails

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌ వినియోగిద్దాం..

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక పిలుపునిచ్చారు. శుక్రవారం తమ రోజువారీ కార్యక్రమాలకు ...

Read moreDetails

ఆర్‌బీఐ నిర్ణయాల ముందు స్టాక్ మార్కెట్ అప్రమత్తం.. స్వల్ప లాభాలతో సూచీలు!

ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాల కోసం మదుపరులు ఎదురుచూస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. రోజంతా లాభాలు, నష్టాల మధ్య కదలాడిన ...

Read moreDetails

దక్షిణ సూడాన్‌లో ఐరాస గౌరవ పతకాలు అందుకున్న 550 మంది భారత శాంతి పరిరక్షకులు

దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తరఫున శాంతి పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న భారత బ్లూ హెల్మెట్లకు గౌరవం దక్కింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సుమారు 550 మంది ...

Read moreDetails

భీమవరంలో విషవాయు ప్రమాదం.. తండ్రి మృతి, ఇద్దరికి తీవ్ర అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండో పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉండి రోడ్డులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన డ్రెయిన్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి ఒకరు ...

Read moreDetails

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణపై జరిగిన చర్చలో పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, భారత ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(21-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails
Page 1 of 34 1 2 34

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News