Tag: BreakingNews

మద్యం మత్తులో మారణహోమం: భార్య, కుమారుడిని చంపిన తండ్రి.. రంగారెడ్డి జిల్లాలో దారుణం.

ఆమనగల్లు (రంగారెడ్డి జిల్లా): కన్న తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కత్తితో వేటాడాడు. ఈ అమానుష ఘటనలో ...

Read moreDetails

ఉగ్రవాదులపై మరణశిక్ష చట్టం: ఇజ్రాయెల్‌ పార్లమెంట్ ఆమోదం

దేశంలో ఉగ్ర దాడులకు పాల్పడిన పాలస్తీనీయులకు మరణశిక్ష విధించేలా (Death Penalty) కొత్త చట్టాన్ని ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (క్నెసెట్) అమల్లోకి తెచ్చింది. దాదాపు పన్నెండు గంటల చర్చ ...

Read moreDetails

మైసూరులో విషాదం: పూజకు ఉంచిన మందార పువ్వు మింగి ఊపిరి అందక పసిబాలుడి దుర్మరణం.

కళ్లముందే ఆడుకుంటున్న పసికందు.. ఒక్క క్షణం పాపపు అజాగ్రత్త వల్ల అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఆటవస్తువనుకుని నోట్లో పెట్టుకున్న ఓ మందార పువ్వు కాండం, ఆరు నెలల ...

Read moreDetails

ఇరాన్ డ్రోన్ దాడి: కువైట్ చమురు ట్యాంకర్ మంటల్లో

 గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా కువైట్‌ (Kuwait)కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌ (oil tanker)పై భీకర దాడి చేసింది. ఈ ...

Read moreDetails

యుద్ధం ముందే భారీ డీల్? రక్షణ మంత్రి బ్రోకర్ తీరుపై వెల్లువెత్తుతున్న అనుమానాలు.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) చుట్టూ ఒక రాజకీయ మరియు ఆర్థిక వివాదం నెలకొంది. ఇరాన్‌పై ...

Read moreDetails

వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు కేంద్రం సుపీరియర్‌ కిరోసిన్‌ పంపిణీ ప్రారంభం

వంట గ్యాస్‌ కొరతను తగ్గించాలన్న లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు సుపీరియర్‌ కిరోసిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ...

Read moreDetails

వైరల్ అవుతున్న అత్తాపూర్ స్టంట్స్: యువకులకు డీసీపీ శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌన్సెలింగ్!

హైదరాబాద్‌ అత్తాపూర్‌ పరిధిలో యువకుల వాహన ప్రవర్తన పోలీసులను షాక్‌లో ఉంచింది. ప్రధాన రహదారిపై ఇద్దరు యువకులు బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్స్ ,వన్‌ వీల్ విన్యాసాలను చూపిస్తూ ...

Read moreDetails

ఎక్కడికీ వెళ్లినా మతం, ఆలయాలపై మాత్రమే ఫోకస్: రాహుల్‌ గాంధీ విమర్శ

ఎక్కడికీ వెళ్లినా ప్రధాని మోదీ ఆలయాలు, మతం గురించిన అంశాలపై మాత్రమే ప్రసంగిస్తారని, తాజాగా కేరళలో పాలక్కాడ్‌ ప్రసంగంలో శబరిమల బంగారం చోరీ అంశాన్ని మరిచిపోయారని కాంగ్రెస్‌ ...

Read moreDetails

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం: ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం!

తిరుపతిలో నిర్వహించిన పీ-4 తొలి వార్షికోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో సామాజిక మార్పుకు నాంది పలికే వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పేదరికం లేని సమాజ నిర్మాణమే ...

Read moreDetails

చొరబాట్లు దేశ భద్రతకు ముప్పు.. అస్సాంపై నరేంద్ర మోదీహెచ్చరిక

అస్సాంలో చొరబాట్ల సమస్య కేవలం ఎన్నికల అంశం కాదని, అది రాష్ట్ర అస్తిత్వం మరియు దేశ భద్రతకు నేరుగా సంబంధించిందని ప్రధాని Narendra Modi స్పష్టం చేశారు. ...

Read moreDetails
Page 63 of 133 1 62 63 64 133

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist